తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో సమావేశం కొనసాగనున్నది.
KTR | ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఎలాంటి చార్జీలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేసేందుకు వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్�
CM Revanth Reddy | అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ విధిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణం ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బైరామల్గూడ ఫ్లై ఓవర్ శనివారం సీఎం ర
Telangana Cabinet | ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
గురుశిష్యులుగా చెప్పుకొనే మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట వ�
డీఎస్సీతో పాటు టెట్ వేసి, టీచర్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు అని, మిగ తా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా చేసేందుకు ఎంతోమంది కృషి చేశారని, ఆ ప్రతిష్ఠను కొనసాగించా
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్రెడ్డి హడావుడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని ఈ నెల 12న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో రాష్ట్రస్థాయి మహిళా సదస్సును నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
మార్పు మంత్రం జపించిన నాటి కుహనా మేధావులు ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు.. ‘అన్నిటికీ గడువు డిసెంబర్ తొమ్మిదో తారీఖు’ అని నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమ
అన్నిరంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హకులు దకాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.