Harish Rao | ఇప్పటికప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించార�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు మర్చిపోయేలా చేశానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. చిట్టి నాయుడు.. నువ్వా కేసీఆర్�
రేవంత్రెడ్డి సర్కార్ రాష్ర్టాన్ని అప్పులకుప్పగా మార్చుతున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది నిండకముందే ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తీసుకున్న రుణాల కంటే అధికంగా అప్పలు చేసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్గేమ్కు తెరతీసినట్టు తెలుస్తున్నది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ‘దీపావళికి బాంబు పేలుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
తాను ఫుట్బాల్ ప్లేయర్నని, గేమ్ప్లాన్పై పూర్తి స్పష్టత ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల నెరవేరిందని, ఇంతకుమించి పెద్ద కలలు వేరే ఏమీ లేవ ని తెలిపారు.
స్వచ్ఛమైన మంచినీటికి ఆలవాలమైన హిమాయత్సాగర్ రిజర్వాయర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల తేడా లేకుండా సంపన్న వర్గాలు ఎకరాల కొద్దీ కబ్జా చేసి విలాసవంతమైన నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఆక్రమణలు, ఫాంహౌస్ �
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 1న మూసీ పనులకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.
‘వారికి అధికారం ఇచ్చి, మన మీద అంధకారపు నీడలు పరిచే అవకాశం ఇవ్వడానికి బాధ్యు లం మనమే కదా. మన చేతల ద్వారా, చేతల లేమి ద్వారా కూడా!’.. రాష్ట్ర పరిస్థితి గురించి చర్చ సందర్భంగా ఓ ఢిల్లీ జర్నలిస్టు అన్న మాటలివీ.
‘పది వేలు ఉన్న రైతుబంధును 15 వేలు చేసి ఇస్తానని చెప్పి మాట తప్పిన కాంగ్రెసోళ్లను ఏం చేద్దాం..? రైతుబంధు ఇవ్వకున్నా ఊకుందామా?.. ఉరికిద్దామా?’ అని రైతులను మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
అన్నిరంగాల్లో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకు బీఆర్ఎస్పై రేవంత్రెడ్డి సర్కారు భారీ కుట్రలకు తెరలేపిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా త�
రైతుబంధు ఇవ్వకుంటే ఊకుందామా..? ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని ఉరికిద్దామా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. రైతు రుణమాఫీ పథకానికి రేషన్కార్డు నిబంధన విధించిన సీఎం రేవంత్రెడ్�
ఎకరం వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నెలకు 1500 యూనిట్లు కూడా అమ్ముకోలేని దుస్థితికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. ఇదేదో ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వ్యతిరేకులు చెబుతున్నవి కాదు. పలు రియల్