సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ నేతలను తెలంగాణ రాష్ట్ర రాజధాని పేరేమిటని అడిగితే.. హైదరాబాద్ అని కాకుండా న్యూయా ర్క్, లండన్, ఇండోర్ వంటి పేర్లు చెప్పే పరిస్థితి వస్తుందేమో? సీఎం రేవంత్రెడ్డి ప్రభత్వం �
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు వేరు, చేతలు వేరుగా ఉన్నాయని మండిపడ్డారు. ఎ
హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనువడు తుషార్గాంధీ వ్యతిరేకించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, పాలనచేతకాని ఈ మరుగుజ్జులు ఆయన దగ్గరకు కూడా చేరలేరని, మాడిమసైపోతారని మాజీమంత్రి జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 24 గంటల కరెంటు ఇచ్చినందుకు క�
చారిత్రక వరంగల్ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం �
దివ్యాంగుల కోసం ప్రకటించిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వేరు, చేతలు వేరు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నందుకు నిరసనగా ఎమ
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో నాయకుల మధ్య వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. ఆదివారం హనుమకొండ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి స్వాగతం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11నెలలు గడిచినా రాష్ట్రంలో అసమర్థ పాలనతో నైరాశ్యం నెలకొన్నదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భరోసా యాత్ర చేపడుతానని మాజీ మం
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కారుకు చేతకావడం లేదని, అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో తెలంగాణ ప్రజల్లో ఆనందం కరువైందని, సీఎం కుటుంబానికి, కోటరీకి మాత్రమే వెలుగులు నింప�
BC Caste Census | తెలంగాణ బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టు తీర్పునకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Harish Rao | లక్షా50వేలకోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారట.. కానీ, రైతులకు మాత్రం సున్నం పెడతాడట అంటూ రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బ
BJP | కాంగ్రెస్, బీజేపీ(BJP) పార్టీలు అంతర్గతంగా సహకరించుకుంటూ పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ చేస్తున్న వాదనలకు మరోసారి బలం చేకూరింది.
CM Revanth | ఈ నెల 6న యాదగిరిగుట్టకు(Yadagirigutta)సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రానున్నట్లు సమాచారం. సీఎం 6వ తేదీన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిసి