బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని, అర్హులకు పథకాలు, సంక్షేమ ఫలాలు అందించేందకు తాము కృషిచేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. కొల్చారంలో గురువారం 12 మంది లబ్ధిదారులకు 9.30 లక్ష�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మునుగోడు పట్టణానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందించారు.
ని యోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. అ లంపూర్ చౌరస్తాలోని క్యాంప్ కార్యాలయం లో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబార క్, సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ �
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందేలా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చె�
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో 229 మంద�
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతుల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలా మారిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం మ
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. శుక్రవారం దేవేందర్నగర్ కాలనీకి చెందిన హబ్సిగూడ బీఆర్ఎస్ నాయకురాలు జీనత్బేగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కా�
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్లో శనివారం 102మందికి రూ.41,92,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశా రు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.05 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి గ్రామంలో 100 శాతం మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పేదలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సంగెం మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మ�