ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఎదిగితే రాష్ర్టానికి అంత లాభమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత కీలకపాత్ర పోషిస్తే రాష్ట్ర ప్రజల గౌరవం అంత పెరుగ
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ విపక్షాలను ఏకం చేస్తుండటంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయి. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు మూడు రాష్ర్టాల సీఎంలు, మాజీ సీఎంల�
ఖమ్మం గులాబీ పండుగకు సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత మొట్టమొదటగా ఖమ్మంలో జరిగే సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ‘ఔరా..’ నేలా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. యావ
కరీంనగర్ శివారులోని మానేరు తీరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ద్వాదశ కర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కే చంద�
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఆ రోజు ఉదయం 6 గంటల �
ఖమ్మంలో ఈనెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 19న ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్మ
సమైక్య రాష్ట్రంలో గుర్తింపునకు నోచుకోని రాజకీయ ప్రముఖులు, తెలంగాణవాదులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలకు గుర్తింపునిచ్�
ఆ ఐదు గ్రామాల ప్రయత్నం ఫలించింది. సాగు నీటి సంకల్పం సిద్ధించింది. తలాపునే సాగు నీరు పారుతున్నా చుక్కనీటిని వాడుకోని దుస్థితిలో మగ్గిన ఆ రైతుల చిరకాల స్వప్నం మంత్రి ఈశ్వర్ చొరవతో నెరవేరింది.
గత తొమ్మిదేండ్లుగా రెండు తెలుగు రాష్ర్టాల, బీజేపీ పాలిత అన్ని
రాష్ర్టాల ప్రోగ్రెస్ కార్డ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. నిర్మోహంగా,
నిష్కామంగా ఆలోచిస్తే తెలుస్తది..
కంటి వెలుగుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న గ్రేటర్ వ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది