ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో జరుగనున్న బీఆర్ఎస్ ,మొదటి బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,
రేపటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు వంద రోజుల పాటు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని డీ.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హరిప్రియ తెలిపారు. సోమవారం రా మాయంపేట,
ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలు బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా,
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యార్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, స
చరిత్ర గాయాలమయమైతే. వర్తమానం సాధారణ జనజీవనాన్ని విధ్వంసం చేస్తున్నది. ప్రపంచంలో మరే దేశానికి లేని సౌభాగ్యం సొంతమైన ప్రకృతి వనరులను సగటుజీవి హితానికై అనుభవంలోకి తేలేని విఫల నాయకత్వాలు పెనుశాపంగా మారాయ�
రైతు ఆత్మహత్యలతో తల్లడిల్లిన తెలంగాణ నేలపై ఇవాళ వ్యవసాయం పండుగలా ఎలా మారింది? ప్రవాస తెలంగాణీయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వాళ్లు కూడా నేడు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవటాన్�
నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బహుముఖాలుగా నడిచింది. అపారమైన మేధస్సుతో పాటు అద్భుతమైన వాగ్ధాటి, తెలంగాణకు సేవ చేయాలన్న తపన, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష గల ఒకే ఒక్కడి కోసం అరువై ఏండ్లు ఎదురుచూసిందీ గడ్డ.
దేశంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో తండాలు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయి. తండాల అభ్యున్నతికి ప్రత్యేకంగా చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పనులు జోరుగా సాగుతున్న
Minister Prashanth Reddy | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ తుది దశ నిర్మాణ పనులను సోమవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరిగి అక్కడే