CM KCR | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆఫీసు ప్రారంభోత్సవానికి ముందు ఆ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించ�
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి, సంక్షేమం జరిగేదా? అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula)ప్రశ్నించారు.
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో మంచిర్యాల జిల్లాకు బయల్దేరనున్నారు. సీఎం హోదాలో మూడోసారి జిల్లాకు వస్తుండడంతో అధికారులు, నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మక�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �
ఉద్యమ సారధి కేసీఆర్ దార్శనికతతోనే తెలంగాణ (Telangana) అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు (Vakulabharanam Krishna mohan rao) అన్నారు.
సాహిత్యానికి సీఎం కేసీఆర్ (CM KCR) ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 11న సాహితీ దినోత్సవం (Sahithi Dinotsavam) నిర్వహిస్తున్నామన్న
పక్షపాత ధోరణి, కుట్రలు, కుతంత్రాలతో సీమాంధ్ర పాలకులు నాడు తెలంగాణ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన పథకాలతో రాష్ర్టాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలకు అరకొరగా ప్రభుత్వ పథకాలు అందేవి. ఏ పథకం లబ్ధిపొందాలన్నా దళారుల ప్రమేయం ఉండేది. లేదా అధికారుల చేయి తడపాల్సి వచ్చేది. రైతులు సాగునీరు లేక, పంటలకు విద్యుత్ అందక ఇబ్బందిప�
కుల, చేతి వృత్తిదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.లక్ష ఆర్థికసాయం పథకం నేటి నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లా �
స్వరాష్ట్రంలోనే చెరువుల అభివృద్ధి జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 6వేల కోట్లతో 46వేల చెరువులను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుత�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ స్వల్ప వ్యవధిలో పల్లెపల్లెనా సమృద్ధిగా నీటి వనరులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చ�
పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించిన సీఎం కేసీఆర్.. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, సింహభాగం నిధులను వెచ్చిస్తున
జడ్చర్ల ఎర్రగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని,కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం ఆయ న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్�