మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో శనివారం ఆయన మై నార�
హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం సీఎం బహిరంగ సభ జరుగుతుందని జడ్పీచైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని ముల్కనూరులో మండల ఇన్చార్జీలు మేడిపల్లి శోభన్బాబు, బోయినపల్లి ప్రతిక్రావు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష�
తెలంగాణ కార్మికులకే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్.. నేటి నుంచి అసలు సిసలైన సమరశంఖాన్ని పూరించనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా సరికొత్త వ్యూహాలతో ప్రచారానికి మరింత పదును పెట్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 18వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’కు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నార�
మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. అసెంబ్లీకి పంపండి. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. కోట్లాది రూపాయల నిధులు తెస్తా. మాట తప్ప.. మడమ తిప్ప. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. మూడోసారి కేసీఆరే సీఎం. ప్రతి కార్యకర్త ఎక�
ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి, తన గెలుపునకు కృషి చేయాలని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసం
‘హుస్నాబాద్ మీద నాకు సెంటిమెంట్ ఉన్నది. తొలి సభ ఇక్కడి నుంచే ప్రారంభించాం. ఇక్కడ అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఘన విజయమే తప్పా నాకు ఓటమి ఎదురు రాలేదు. అందుకే మీ ఆశీర్వాదం తీసుకుని నేను యుద్ధానికి బయల�
సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా ఉన్న హుస్నాబాద్లో ఎన్నికల తొలి ప్రజా ఆశీర్వాద సభ నేడు జరుగనున్నది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కానున్నారు.
తెలంగాణ రాకముందు ప్రాజెక్టుల నిర్మాణం జరగక పోవడంతో వేలాది టీఎంసీల కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయేవని, జలాలను సద్వినియోగం చేసి రాష్ట్రంలోని రైతాంగానికి, ప్రజలకు సాగు, తాగునీరందించిన ఘనత సీఎం �