Minister Jagdish Reddy | సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) �
Minister Talasani | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్తోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. శుక్రవారం సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా �
Minister Koppula | రెండు రోజుల క్రితం వరంగల్ ,పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఇక్కడి ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని సంక్షేమ శాఖ మంత్రి
రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండుసార్లు చేసిన అభి
రానున్న ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ బీఆర్ఎస్ (BRS) పార్టీయేనని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్పై (CM KCR) తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమ ఉందన�
ఇవాళ జరిగేది నిన్న మనం చేసిన పనుల ఫలితమైతే, రేపు జరిగేది నేడు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల ఫలితమే! అందుకే గతాన్ని గుర్తుచేసుకుంటూ, ఇవాళ జరిగేది చూస్తూ భవిష్యత్తు ప్రగతి కోసం సరైన నిర్ణయాలు తీసుకోవటం �
కేసీఆర్ అంటే ఒక శక్తి. నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకలను ఒకటి చేసి, ఊరు వాడను ఏకం చేసిన ప్రజానాయకుడు. తన ప్రాణాలను అడ్డుపెట్టి ఢిల్లీ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహాశక్తి కేసీఆర్. సాధించిన రాష
తెలంగాణలో బీఆర్ఎస్ను కాదని గెలువాలంటే కేసీఆర్ కన్నా తెలంగాణను ఎక్కువ ప్రేమించాలి. ఇది మంత్రి కేటీఆర్ తరచూ చెప్పే మాట. ఈ మాట విన్నప్పుడల్లా ఇది అక్షరసత్యం అనిపిస్తుంటుంది. కేసీఆర్ కన్నా తెలంగాణను ప�
నిజాం షుగర్స్.. ఒకప్పుడు ఆసియా దేశాల్లోనే అతిపెద్ద చక్కెర తయారీ కర్మాగారం. అంతేకాదు.. నిజాం షుగర్స్ అంటే తెలంగాణ వారసత్వ సంపద. ఇంతటి గొప్ప వైభవాన్ని కలిగిన ఈ ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టి..
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో కల్లోలం కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడటం అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నది. ఒకవైపు రాహుల్గాంధీని తీసుకువచ్చి బస్సుయాత్ర
తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టిస్తున్న కల్లోల పరిస్థితులతో కలత చెందుతున్న ఉద్యమశక్తులు తిరిగి ఏకవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు అసలైన రక్షణ అని భావించిన ఉద్యమకారులు, నాయకులు తిరిగి తమ
దేశానికి సీ టీమ్ కాంగ్రెస్. అంటే చోర్ కాంగ్రెస్. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే భోఫోర్స్, సీ కామన్వెల్త్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ టు జెడ్.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న పార్టీ కాంగ్రెస్సే
పెరిగిన ధరలతో సన్నబియ్యం కొనలేక మనసు చంపుకొని రేషన్ దొడ్డు బియ్యం తింటున్న నిరుపేదల కోసం బీఆర్ఎస్ అధినేత సంచలనాత్మక నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్�
ఖమ్మం జిల్లా వైరాలో గులాబీ జెండా ఎగరేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైరా పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల�