Telangana | కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వాపు చూసి బలుపు అనుకొన్నదని తేలిపోయింది. అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్టు పోలింగ్ దగ్గరపడుతున్నాకొద్ది ఆ పార్టీ బలం కొడిగడుతున్నదని తాజా సర్వేలో వెల్లడైంది. అధికార
Telangana | తెలంగాణలో అనతికాలంలో విద్యా విప్లవాన్ని సృష్టించిన బీఆర్ఎస్.. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం సంచలన నిర్ణయం తీసుకొన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలలాగే వారికీ ఉచిత నాణ్యమైన విద్యనందేలా కేస�
Palamuru | దశాబ్దాలుగా ఇక్కడ తిష్ఠ వేసిన కరువు తెలంగాణ వచ్చాక పరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం.. పాలమూరు ప్రజలు కలలోనూ ఊహించని రీతిలో ఆ ప్రాంతం తీరుతెన్నులను మార్చేసింది. నేలంతా ఈనిందా అన్నట్టుగా లక్షలా�
Minister KTR | రాష్ట్రంలోని లక్ష మంది యువతకు ఉద్యోగాలొస్తాయనే ఆశతో నాలుగేండ్లు కష్టపడి, అనేక వేదికలపై విజ్ఞప్తి చేసి, ఎన్నో ప్రయాసలు పడి తెచ్చుకున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించే కుట్ర జరుగుతున్నదన�
‘యాభయ్యేండ్లలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిందేమి లేదు. పైగా ఆదివాసీలు, గిరిజనులకు మధ్య చిచ్చుపెట్టి దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమమే పట్ట దు. ఈ
పాల కంటే పన్నీరుకే విలువెక్కువ. ఓ పదార్థం మరో పదార్థంగా రూపాంతరం చెందితే దాని విలువ పెరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం ఆహార ఉత్పత్తులకు విలువను జోడిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతాని�
తెలంగాణ ఏర్పాటైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందన్నారు.. నిర్మాణ రంగం కుప్పకూలుతుందని భయపెట్టారు. ఆ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతున్నది హైదర�
ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచి, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గిరిజన తండాలు ఉమ్మడి రాష�
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రైవే ట్ ఉపాధ్యాయులకు సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందు కు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళిక
ఖమ్మం నగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో ముందంజలో నిలిచింది.
దొంగ సర్వేల పేరిట కాంగ్రెస్ నేతలు మోసానికి పాల్పడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పీ చంద్�
మతి భ్రమించే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు.