సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి పంచిపెట్టారు. బాణాసంచా పేల్చారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ మండలాల్లో మొక్కలు నాటారు. సీఎం క
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమించే సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి ఆకాంక్షించారు.
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తూ అన్నదాతల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసేలా చేస్తూ రైతన్నలకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ మరోసారి తన ప్రభు త్వ ఉదారతను చాటుకున్నారు.
యూనివర్సిటీలలో హరితహారం సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని పలు యూనివర్సిటీలలో ఘనంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ �
బేగంపేట్ ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో మృత్యుంజయ హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీని�
హైదరాబాద్ : మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లి మేడారంలో గద్దెలపై కొలువుదీరింది. గిరిజన సంప్రదాయం, అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు. వనంవీడి జన�
ఆస్ట్రేలియా : టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో 15000 ఫీట్ల ఎత్తు నుంచి స్కై డైవ్ చేస్తూ సీఎం కేసీఆర్కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ జన�
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పంచాయతీరాజ్ నీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం దర్శింకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషకరం అని
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజాజీవితం గురించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కండ్లకోయలో ఐటీ పార్కు శంకుస్థాపన సం
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యార్థి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఐటీ మినిస్టర్ కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ తన జీవితంలో ఎలా పైకి వచ్చారు.. ర�
చిట్యాల : రాష్ట్రం ఏర్పడిన కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని ఎమ్మ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితంగానే ఇవాళ కండ్లకోయలో ఐటీ పార్కును నిర్మించుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉత్తర హైదరాబాద్కు ఈ ఐటీ పార్కు ఆరంభ�
CM KCR | సీఎం కేసీఆర్ 68వ జన్మదిన వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.