రాష్ట్ర ఆర్థిక ప్రగతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చిన కేసీఆర్ సంక్షేమ పథకాల ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు కూడా బడ్జెట్లో చోటు దక్కలేదు.
విద్యా వ్యవస్థలో సమస్యలు పేరుకుపోయాయి. పాలకుల నిర్లక్ష్య వైఖరి పేద, మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు శాపంగా మారింది. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్య పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం, దుస్తుల కొరత, తాగునీటి ఇబ్�
“ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను దెబ్బతీస్తే చాలు.. దానంతట అదే సర్వనాశనం అవుతుంది.” ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ విద్యావ్యవస్థ ఘోరమైన పరిస్థితిలో ఉంది. పలు పాఠశాలల�
చిన్న వానకే జలమయమయ్యే పాఠశాల ఆవరణ, అధ్వానంగా పారిశుధ్యం, పెచ్చులూడుతున్న తరగతి గదులు, అమలుకాని సీఎం బ్రేక్ఫాస్ట్, పత్తాలేని రెండో జత యూనిఫాం, ఏడు నెలలుగా పెండింగ్లో మధ్యాహ్న భోజనం, కోడిగుడ్ల బిల్లులు,
రంగారెడ్డి జిల్లా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సీఎం అల్పాహార పథకం జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. అక్టోబర్ 6న ప్రారంభించిన ఈ పథకం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓ వరంగా మ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని విద్యాశాఖ అధికారులు క్రమంగా విస్తరిస్తున్నారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు అక్టోబర్ 6న ఈ పథకాన్ని ప్రవేశపెట�
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని గురువారం నుంచి మండలానికొక బడిలో అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
Dasoju Sravan | తెలంగాణ ప్రభుత్వం ఎంతో మానవీయంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంపై తెలంగాణ పీసీసీ ప్రెసిడింట్ రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈ మేరకు రేవంత�
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపునింపేందుకు మరో వరంలాంటి పథకాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ
పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఏస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏపల్లి మండలం వద్దిపట్ల నుంచ�
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్' శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
CM Breakfast | తెలంగాణ(Telangana)లో బీఆర్ఎస్ ప్రభుత్వం నవ శకానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందించేందుకు మానవీయ కోణంలో స్పందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు బ్రే