ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఏ కార్యక్రమం చేసినా దానివెనక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) పథకాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్ర
ముఖ్యమంత్రి అల్పాహార (CM Breakfast) పథకం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్ స్కూల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) కలిసి మంత్రి హరీశ్ రావ�
చక్కని చదువుకోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. సిక
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేయాలన్న సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్ఫాస్ట్' శుక్రవారం ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపు నింపేందుకు మరో పథకాన్ని తీసుకొస్తున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ పాఠశాలలతో పాటు మదర్సాల్
ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకుండా ఉండటం ఆ ఇంటికే కాదు రాష్ర్టానికీ మంచిది కాదు. చాలా చోట్ల ప్రైమరీ, హైస్కూల్స్ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.