‘ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చుడు.. అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చుడు’.. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం అని ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ అంటేనే కుర్చీల ఆట అనే విషయం అందరికీ తెలిసిందే. కీలక పదవుల్లో ఉన్నవారే పార్టీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా మారడం, ముఖ్యమంత్రులను మార్చడం ఆ పార్టీలో నిత్యం కనిపించే సన్నివేశాలు. కర్ణాటకలో ము�
రాజస్థాన్ కాంగ్రెస్ దళిత నేత, ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు ఖిలాడీలాల్ భైరవ సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు.
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్లోని కార్యాలయంలో విచారణకు హాజరు�
రాజస్థాన్లో 19 కొత్త జిల్లాలు, మూడు కొత్త డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ఆ రాష్ట్ర క్యాబినేట్ ఆమోదించింది. కొత్త జిల్లాల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది.
కేబినెట్ నుంచి ఉధ్వాసనకు గురైన మంత్రి రాజేంద్రసింగ్ గుడా (Rajendra Gudha) సీఎం అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలపై నేరాల్లో (Crimes against women) దేశంలోనే రాజస్థాన్ (Rajasthan) మొదటి స్థానంలో ఉందన�
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు బజారుకెక్కుతున్నాయి. సొంత మంత్రులే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కుతున్నారు. ప్రభుత్వ అవినీతిపై ఇదివరకే అసమ్మతి నేత సచిన్ పైలట�
కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. రాజస్థాన్ సీఎం అశ్క్ గెహ్లాట్తో కొన్నేండ్లుగా ఆయనకు పొసగని విషయం విదితమే. దీంతో కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో స�
రాజస్థాన్లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు.
అది ప్రభుత్వ కార్యాలయం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ఆఫీస్పై పోలీసులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే అధికారులే విస్తుపోయారు.
CM Ashok Gehlot: సీఎం గెహ్లాట్ గత ఏడాది బడ్జెట్ను చదివినట్లు రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండు శాఖలకు చెందిన గత ఏడాది లెక్కల్ని ఆయన చదవినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24కు చెందిన వార్షిక బడ్జెట్ను ఈ నెల 10న అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో బడ్జెట్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది