Teachers | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి నియమించాలని, ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317బాధితులందరికి న్యాయం చేయాలన్నారు.
Man's Body In Classroom | ప్రభుత్వ స్కూల్లోని క్లాస్రూమ్లో రక్తంతో తడిసి ఉన్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కలకలం రేపిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
Girl Shot At By Boy | కోచింగ్ సెంటర్ క్లాస్రూమ్లో ఒక బాలికపై బాలుడు గన్తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ గాయమైన బాలికను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున�
Assam teacher | తరగతి గదిలో పోర్న్ చూడమని బాలికను ఒక టీచర్ బలవంతం చేశాడు. (Assam teacher) ఆ విద్యార్థిని అసభ్యకరంగా తాకాడు. ఆ బాలిక దీని గురించి తల్లికి చెప్పింది. ఆగ్రహించిన స్థానికులు ఆ టీచర్పై దాడికి ప్రయత్నించగా తప్పి�
Dalit Boy Locked In Classroom | ప్రభుత్వ స్కూల్ టీచర్లు దళిత విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ బాలుడితో స్కూల్ టాయిలెట్ శుభ్రం చేయించారు. అంతేగాక ఆ విద్యార్థిని క్లాస్రూమ్లో ఉంచి లాక్ వేశారు. ఈ సంఘటనపై పోలీస
Ceiling Fan Falls On Girl | క్లాస్రూమ్లో టీచర్ పాఠాలు చెబుతుండగా ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఒక బాలికపై పడటంతో ఆమె గాయపడింది. ఇది చూసి టీచర్, విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ క్లాస్రూమ్లోని సీసీటీవీలో రిక�
మార్కులు తక్కువగా ఎందుకొచ్చాయని ప్రశ్నించినందుకు గురువునే చంపేశాడు ఓ విద్యార్థి. రాజేశ్ బారువా బెజవాడ (Rajesh Baruah Bejawada) అనే వ్యక్తిఅస్సాంలోని శివసాగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పనిచేస�
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన జరిగింది. పదో తరగతి మెమోను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశాడు.
పాఠశాలకు తప్పతాగి రావడమేగాక విద్యార్థులను అకారణంగా కొట్టడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడిని తరగతి గదిలో నిర్బంధించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీ పల్లి ప్రభుత్వ పాఠశాలలో �
Teachers Suspended | స్కూల్లోని తరగతి గదిలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు (Teachers Suspended). రాజస్థాన్లోని బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
students detained | కొందరు విద్యార్థులు టీచర్పై కోపాన్ని వింతగా ప్రదర్శించారు. తరగతి గది తాళాలకు మానవ మలాన్ని పూశారు. ఇది చూసి టీచర్లు, స్టూడెంట్లు షాక్ అయ్యారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు విద్యార్థ�
తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్కు రప్పిస్తున్నారని బాలిక తల్లి విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు ఆమె ఆరోపించింది.
ఈ విషయం స్థానికులకు, ఆ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలకు తెలిసింది. దీంతో తాగి వచ్చి మద్యం మత్తులో స్కూల్లో నిద్రించిన టీచర్ కృష్ణమూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు ట�
Delhi | దేశరాజధాని ఢిల్లీలో (Delhi) అంతా విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్లోకి వెళ్లిన దుండగుడు ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తీసేయించి.. వారి ఎదురుగానే టాయ్లెట్ పోశాడు. తూర్పు దిల్లీలోని భజన్�