Pellets: కాక్రోచ్ జనతా పార్టీ జూలై 20వ తేదీన చేపట్టిన పార్లమెంట్ మార్చ్లో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. ఆ సమయంలో పెల్లెట్ గన్స్ వాడారు. అయితే పెల్లెట్స్ వల్ల సుమారు 10 మంది గాయపడినట్లు ఓ ఆర్టీఐ
Supreme Court : విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నప్పుడు, అవి ఉద్రిక్తంగా మారినప్పుడు వారిపై దూకుడుగా వ్యవహరించి, అణిచివేసే బదులు సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు భద్రతా బలగాలకు సూచించింది. వారికి కౌన్స�
Uttarakhand Constable: జంతర్ మంతర్లో జరిగిన సీజేపీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఆ రాష్ట్ర పోలీసు శాఖ అతనిపై చర్యలు తీసుకున్నది. అతని ప్రవర్
Moshin Naqvi: పాకిస్థాన్ హోంశాఖ మంత్రి మోషిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత తలుచుకుంటే దేన్నైనా మార్చగలరని అన్నారు. కాక్రోచ్లు ఐక్యం అయితే ఏదైనా సాధ్యమే అని ఆయన పేర్కొన్నారు. ఇస్లామాబాద్లో జ�
Sonam Wangchuk : సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ వందేభారత్ రైలులో ప్రయాణించారు. ఢిల్లీలో నుంచి లడాఖ్కు వెళ్తున్న సమయంలో ఆయన ఆ రైలు ప్రయాణం చేశారు. దానికి సంబంధించిన వీడియోను ఇవాళ రిలీజ చేశారు. ఇక క�
CJP Protest : గతవారం సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పలువురు ఆందోళనకారుల్ని గుర్తించి, వారిని వరుసగా అరెస్టులు చేస్తోంది. అయితే, ఈ చర్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’(సీజేపీ)గత 37 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షను విరమించింది.
నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పోరాడి విద్యార్థులు విజయం సాధించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద భంగపాటు.
CJP Protest : తమ అన్ని డిమాండ్లను కేంద్రం నెరవేర్చినందుకు ఆందోళన విరమిస్తున్నామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం దీనిపై ప్రకటన చేసింది. నిరసనకారులు, మద్�
Gellu Srinivas Yadav | గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్నపోరాటానికి ఫలించిన కృషి అని BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో CJP పార్టీ, తెలంగాణలో BRSV ఆందోళనతోపాటు దేశవ్యాప్తంగా వ�
Dharmendra Pradhan: తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపినట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 10 రోజుల నుంచి జరిగిన పరిణామాలు తనను దుఖ్కానికి గురి చేశాయన్నారు. భారత యువశక్తియే ఈ దేశానికి
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెనక్కి తగ�
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సంసద్ చలో ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సుమారు 130 మంది పోలీసులు, 65 మంది విద్యార్థులు గాయపడ్డారు. సుమారు 15 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు ఢిల్
Liquor shops: మద్యం షాపులను ముందుగానే మూసివేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులను తెరవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ప్రభు�