Abhijeet Dipke | బీజేపీ కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తన విద్యార్హతల వివరాలను కోరడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. బీజేపీ నేతలు కూడా కూడా తమ విద్యకు సం�
దేశంలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ, విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఇప్పుడు ప్రభుత్వాన్ని జవాబుదారీతనంగా ఉంచేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్న
TISS postpones convocation | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఆగస్ట్ 2న జరుగాల్సిన 86వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఆకస్మికంగా వాయిదా వేసింది.
ఇటీవల జంతర్ మంతర్లో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనల సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్�
ఒక పక్క విద్యార్థులు నీట్ లీకేజీ లాంటి ప్రధాన సమస్యలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే ప్రధాని మోదీ అనుసరించిన వైఖరిని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎద్దేవా చేశారు.
Abhijeet Dipke : సీజేపీ ర్యాలీ సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసులు, భద్రతా బలగాలు దాడి చేయడానికి ప్రధాన కారకుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని సీజేపీ పౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఆయన ఆదేశాలతోనే ఈ దాడి జరిగ�
CJP meet Rakesh Tikait | రైతులు, విద్యార్థులు కలిసి అన్ని వైపుల నుంచి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. దీని కోసం రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ప్రయత్
ప్రజలకు సంబంధించిన ఏ సమస్య అయినా చర్చలు, ప్రజాస్వామ్య విధానాల ద్వారా మాత్రమే పరిష్కారం కావాలి తప్ప నియంతృత్వ నిర్ణయాల ద్వారానో, బలవంతం మీదనో కాదని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన ఉద్యమంలో విజయవంతమైన దరిమిలా, ఇప్పుడు ఇంధన అంశంపై మరో సరికొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘ఈ20 జనతా పార్టీ’ పేరుతో మొదలైన ఈ క్యాంపెయిన్లో పెట్రోల్ బంక్లలో ఈ20 ఇంధనంతో పాటు 100 �
యువతలోని ఒక వర్గాన్ని ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి ‘బొద్దింకలు’ అంటూ చేసిన వ్యాఖ్యలు, సీజేఐ విమర్శలు ఆధారంగా సీజేపీ అనే వ్యంగ్య పార్టీ ఆవిర్భావం, దాని నిరసనల కారణంగా సాక్షాత్తూ కేంద్ర విద్యా శాఖ మ