రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉన్న రాంపుర కన్వాపుర గ్రామంలో ప్రభుత్వ స్కూల్ను సీజేపీ బృందం పరిశీలించేందుకు శుక్రవారం వెళ్లగా వారిపై దాడి జరిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో యువత చేసిన ఆందోళనలు, జార్ఖండ్లో జెన్ జీలు చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు జెన్ జీల స్ఫూర్తితో 2010-2024 మధ్య పుట్టిన జెన్ అల్ఫా తరం త�
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ)లో చేరి ఎన్డీయేలో భాగం కావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను కేంద్ర మంత్రి రాందాస్ అథావలే ఆహ్వానించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోన�
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితిని తెలుసుకోవాలంటే రాజకీయ నాయకులు సైతం తమ పిల్లలను ఒక్కరోజైనా ఆ స్కూళ్లకు పంపాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే �
Delhi Police : జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ చట్టవ్యతిరేకం అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మార్చ్కు అనుమతి లేదని, అలాగే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందువల్లే బలప్రయోగం చేయాల్సి వచ్
Abhijeet Dipke : కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ శనివారం కొద్దిసేపు నిలిచిపోయింది. ఈ విషయాన్ని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. సీజేపీ ఇన్స్టాగ్రామ
గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘స్కూల్ ఠీక్ కరో’(పాఠశాలలను బాగు చేయండి) పేరుతో ప్�
గ్రామీణ భారతంలో విద్యాపరమైన మౌలిక సదుపాయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు సీజేపీ వ్యవస్థాపకు�
Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీపై జెన్జీ ఉద్యమించడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తనకు పదవులపై ఆశ లేదని చెప్పారు.
Abhijeet Dipke | బీజేపీ కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తన విద్యార్హతల వివరాలను కోరడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. బీజేపీ నేతలు కూడా కూడా తమ విద్యకు సం�
దేశంలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ, విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఇప్పుడు ప్రభుత్వాన్ని జవాబుదారీతనంగా ఉంచేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్న
TISS postpones convocation | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఆగస్ట్ 2న జరుగాల్సిన 86వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఆకస్మికంగా వాయిదా వేసింది.
ఇటీవల జంతర్ మంతర్లో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనల సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్�
ఒక పక్క విద్యార్థులు నీట్ లీకేజీ లాంటి ప్రధాన సమస్యలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే ప్రధాని మోదీ అనుసరించిన వైఖరిని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎద్దేవా చేశారు.