Abhijeet Dipke | విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. అయితే ఇంకా రెండు డిమాండ్లు మిగిలి ఉన్నాయని చెప్ప
Abhijeet Dipke | విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, విద్యార్థులు సాధించిన విజయంగా పేర్కొన్నారు.
Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు తేల్చి చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం సీజేపీ ఆధ్వర్యంలో జ�
Bandi Sanjay | ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో అరాచకవాదులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల
Minister Resigned : జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నడుమ కేంద్రమంత్రి హఠాత్తుగా రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే రిజైన్ లెటర్ను ఆమోదించారు. అసలు కారణమేంటో తెలుసా..?
Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీ అంశంపై సీజేపీ నేతలతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం చర్చలు జరిపింది. ప్రధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కేంద్రం శనివారం నిర్ణయం త�
Sonia Gandhi | నిరసన చేస్తున్న విద్యార్థులను దేశ శత్రువులుగా మోదీ ప్రభుత్వం పరిగణిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బహ�
యువ నిరసనకారులపై పోలీసు అధికారాల దుర్వినియోగం జరిగిందంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆరోపిస్తున్న నేపథ్యంలో కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద ఢిల్లీ పోలీసులకు ఉన్న ముందస్తు నిర్బంధ అధికారాన
Jantar Mantar : నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీ కోసం జంతర్ మంతర్ (Jantar Mantar) కేంద్రంగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. గురువారం కూడా నిరసనలు గట్టిగానే కొనసాగగా.. ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
CJP protest : నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళనలో విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో గాయపడ్డ విద్యార్థులకు సంఘీభావంగా, కేంద్ర విద్యా
విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ ను ఖండిస్తూ వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్యూ కారేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళా�
NEET paper leak : కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం సీజేపీ నేతలను చర్చలకు ఆహ్వానించారు. పేపర్ లీకేజీ అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై �
KTR | ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో (Delhi) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించకున్నారు.