CJI NV Ramana | జాతి ప్రక్షాళన కోసం ముస్లింలను ఊచకోత కోయాలంటూ ఇటీవల పలువురు హిందూత్వ ప్రచార సంస్థల నేతల విద్వేష ప్రసంగాలను సుమోటోగా స్వీకరించాలని
NV Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన అనంతరం తొలిసారిగా ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ ఎన్ వీ రమణకు ఘనస్వాగతం లభించింది. ఇవాళ సాయంత్రం ...
అమరావతి : భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎన్వీరమణ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం �
అమరావతి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు రేపు ( శుక్రవారం) సొంత గ్రామానికి రానున్నారు. సీజేఐ బాధ్యతలు చేపట్ట�
CJI NV Ramana | కాకతీయ రాజులు అందించిన ఘనమైన వారసత్వానికి దీటుగా హనుమకొండ నూతన కోర్టు భవనాలు తీర్చిదిద్దబడ్డాయి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. తెలంగాణ ర
Warangal Court | హనుమకొండ జిల్లాలోని 10 కోర్టుల సముదాయ భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ
ఈ దేవాలయం తెలంగాణకే గర్వకారణం యునెస్కో గుర్తింపుతో కాకతీయ కళ విశ్వవ్యాప్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ రామప్ప ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు ములుగు, డిసెంబర్18(నమస్తేతెలంగాణ): కాకత�
CJI NV Ramana | Ramappa Temple | Mulugu | యునెస్కో ప్రపంచ వారసత్వ సందపగా గుర్తించిన వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం సందర్శించారు. హైదరాబాద్
IAMC | నానక్రామ్గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రజలను జైలుకు పంపించడం సరైన చర్య కాదని, విచక్షణతో చట్టాన్ని విన�
Blood sanders : సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్పై రచించిన పరిశోధనాత్మక రచన ‘బ్లడ్ శాండర్స్’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...
నేడు ప్రభుత్వ లాంఛనాలతో దేవరయాంజాల్లో అంత్యక్రియలు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పదవులకు వన్నెతెచ్చిన గొప్ప నాయకుడు రోశయ్య: ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి విలువలకు రూపం: స