శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున గంగాధర మండపం నుంచి ఆలయ ప్రవేశం చేసిన స�
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ రెండో రోజు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం రమణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వారిని...
నాగర్ కర్నూల్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, మహబూబ్నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి ఘన స్వాగతం పలికారు. సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధా
CJI NV Ramana | హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్కు మరింత పేరు వస్తుందన్నారు.
IMAC | హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిర్టేషన్ మీడియేషన్ సెంటర్ (HIAMC) నూతన భవన నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు.
పల్లె పాటలతో తెలంగాణ భాషకు వన్నెతెచ్చిన కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంక న్న శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నారు. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి 2020-21 సంవత్సరానికి కేంద�
న్యూఢిల్లీ : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ప్రముఖ కవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కలిశారు. శుక్రవారం సాయంత్రం గోరెటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా సీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం పద్మావతి అతిథి గృహాం వద్దకు...
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్వేదం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆదేశించగలమా అని ఆయన అడిగారు. ఓ కేసు విచారణ సమయంలో ఇవాళ �
న్యూఢిల్లీ: కర్నాటకలో ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించి కాలేజీకి వెళ్తున్న ఘటనపై ఆ రాష్ట్రంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీకి అమ్మాయిలు హిజబ్ వేసుకు�
న్యూఢిల్లీ: ఇటీవల హరిద్వార్లో జరిగిన ధర్మ సంసద్ సమావేశంలో కొందరు హిందూ ధార్మిక నేతలు విద్వేష ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని విచారిస్తామని ఇవాళ సుప్రీంకోర్టులో సీజే ఎన్వీ రమణ
CJI NV Ramana | తెలంగాణలో తొలి నవలగా చరిత్ర సృష్టించిన వట్టికోట అళ్వారుస్వామి రచించిన ప్రజల మనిషి నవలను చదివానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బుక్ఫెయిర్ను �