తలపండిన న్యాయమూర్తులు సైతం న్యాయాన్యాయాలు తేల్చడానికి బుర్ర బద్దలు కొట్టుకొనే వ్యవహారాలపై సైతం మీడియా సంస్థలు అక్రమ కోర్టులు నిర్వహిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
CJI NV Ramana | భాష లేకపోతే చరిత్ర లేదని, సంస్కృతి లేదని సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. భాష లేకపోతే మనం అంతరించిపోతామన్నారు. తెలుగువాడి తెలివితేటలకు జైజై, తెలుగువాడు దేనికైనా సైసై అని పేర్కొన్నారు
District courts | తెలంగాణ న్యాయ చరిత్రలో సరికొత్త శకం ప్రారంభం కానున్నది. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ఒకేసారి 23 డిస్ట్రిక్ట్ కోర్టులు (District courts) ప్రారంభం కానున్నాయి. గురువారం హైకోర్టు ఆవరణలో జరుగనున్న �
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్లతో ఇవాళ ఢిల్లీలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొని మాట్లాడారు. ప
Minister KTR | ప్రభుత్వాన్ని నడపడమంటే ఇల్లు నడిపినంత ఈజీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం ఐటీ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం ప్రగతి సాధించదని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి
చెన్నై: నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో ఇన్స్టంట్ నూడుల్స్ మాదిరిగా ఇన్స్టంట్ న్యాయాన్ని ప్రజలు ఆశిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే తక్షణ న్యా
తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించేవారిలో తానొకడినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లుంటుందని తెలిపారు. న్యాయాధికారుల సద�
CJI NV Ramana | చేతికి ఎముక లేదడానికి ట్రేడ్మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం �
జడ్జిలపై ప్రభుత్వాలు దుష్ప్రచారం చేయడం కొత్త ట్రెండ్గా మారిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ సింగ
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వ దుష్ప్రచారం కొత్త పంథా అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ విమర్శించారు. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. న్యాయమూర్తులపై ప్�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సోమవారం నుంచి ప్రత్యక్షంగా కేసులను విచారిచనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి కేసుల విచారణ భౌతికంగా జరగనున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. సోమవారం నుంచి కోర్టును ప�