న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్లు, ప్రధానంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా పోలీస్ అధికారుల ప్రవర్�
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. అంతేకాదు దేశ వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లోనూ ఇలాంటి రిజర్వేషన్లకు ఆయన �
న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. తాము చేసిన సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేత�
న్యూఢిల్లీ: న్యాయ వృత్తిని సంపన్నుల ప్రొఫెషనల్ వృత్తిగా భావించేవాళ్లు అని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవాళ ఆయన్ను సత్కర�
న్యూఢిల్లీ : వెబ్ పోర్టల్స్, సోషల్ మీడియాల్లో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తల పట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సంస్థల్లోనూ నకిలీ వార్త�
SupremeCourt | సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం �
మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చ�
హైదరాబాద్: అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తుల కేంద్రాన్ని హైదరాబాద్లో ఇవాళ ప్రారంభించారు. ఆ సెంటర్కు చెందిన ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో భారత ప్రధా�
కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మరో 8 మంది న్యాయమూర్తుల పేర్లు కూడా.. జాబితాలో ముగ్గురు మహిళా జడ్జీలు నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 2027లో జస్టిస్ నాగరత్న తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి
కొత్త జడ్జీల నియామకంపై మీడియాలో వార్తలు రావడంపై సుప్రీంకోర్టు( Supreme Court ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నియామకాలపై రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా బాధ�
కొందరు రాజ వారసులనుకుంటున్నారు..| కొంత మంది ఈ దేశాన్ని పాలించే రాజ వంశీయ వారసులు, దైవాంశ సంభూతులు తామేనని భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత ...