ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను తిలకించారు.
యాదాద్రికి చేరుకున్న సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకునున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్
మంత్రి సత్యవతి రాథోడ్ | భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రాజ్ భవన్లో మర్యాద �
స్పీకర్ పోచారం | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
సీజేఐని కలిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను శనివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టులో జడ్జిల స
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో కలిసి సీఎం కేసీఆర్ సుప్రీంకోర
ఆ హోదాలో తొలిసారి రానున్న జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకరించిన తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణకు వస్తున్నారు. జస్టిస్