సీబీఐ, ఐబీలపై సుప్రీంకోర్టు అసహనం న్యాయవ్యవస్థకు సహకరించట్లేదని వ్యాఖ్య న్యాయమూర్తుల రక్షణపై విచారణ ప్రారంభం జడ్జిలకు బెదిరింపులు తీవ్రమైన అంశం ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు: సీజేఐ న్యూఢిల్లీ, ఆ�
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ఆగస్టు 5: పెగాసస్ గూఢచర్యం ఆరోపణలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించింది. మీడియాలో వచ్చిన కథన
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటన మధ్యవర్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్వ్యతిరేకించటంతో నిర్ణయం కృష్ణా విద్యుత్తు వివాదంపై పిటిషన్ మరో బెంచ్కు హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వివాదంపై ఆంధ్ర�
కృష్ణా నదీ జలాల వివాదం | కృష్ణా నదీ జలాల వివాదంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మా
తల్లిదండ్రుల్లా అభిమానించి, ఆదరించారు అంతా మనోళ్లే అనే తెలంగాణ నైజాన్ని చాటారు యాదాద్రి దర్శనం.. మధురానుభూతిని మిగిల్చింది ప్రగతిశీల తెలంగాణ సమాజానికి కోటి వందనాలు. తెలుగు ప్రజలకు సీజేఐ ఎన్వీ రమణ భావోద�
సీజేఐ ఎన్వీ రమణ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.
గ్రీన్చాలెంజ్లో మొక్కలు నాటిన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం, హైకోర్టు జడ్జీలూ నాటాలని పిలుపు గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమని ప్రశంసలు సీజేఐకి వృక్షవేదం పుస్తకాన్ని అందించిన సంతోష్కుమార్ హైదరాబాద్
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యత�
జస్టిస్ ఎన్వీ రమణ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ,ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు మర్యాదపూర్వకంగా కలిశారు.