ధాన్యమైనా, బియ్యమైనా నష్టాలకు విక్రయించడం పౌరసరఫరాలశాఖకు అలవాటుగా మారింది. ఇప్పటికే ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ.. తాజాగా మిగిలిపొయిన దొడ్డు బియ్యాన్ని సైత
పాల్వంచ పట్టణంలోని రెస్టారెంట్లు, హోటల్స్, టీ స్టాల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్ సెంటర్లపై బుధవారం సివిల్ సప్లయ్ డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాసరావు రైడ్ చేశారు.
రైస్ మిల్లర్ల ఒత్తిడికి పౌరసరఫరాల సంస్థ తలొగ్గిందా? ధాన్యం కేటాయింపుల్లో అవినీతికి రాచమార్గం వేసిందా? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ‘పెద్దమనిషి’ ఆదేశాలే అధికారుల కు శిరోధార్యమా? మిల్లర్లు సకాలంలో సీ
రేషన్ బియ్యం పంపిణీలో కొంతమంది డీలర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కాంటాపై గన్నీ సంచులతోపాటు బియ్యం పోసి లబ్ధిదారులకు మూడు కిలోల వరకు తక్కువగా ఇస్తూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. పేదలకు సన్న �
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో సివిల్ సప్లయ్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు కనీసం పరదాలకూ(టార్పాలిన్లు) దిక్కులేని పరిస్థితి నెలకొన్నది
అక్రమంగా నిల్వ చేసిన 172 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అయితే సివిల్ సప్లయ్ సంచులతోనే అవి పట్టుబడడం సంచలనంగా మారింది.
కాంగ్రెస్ సర్కారు వైఖరిపై ప్రజల్లో నిరసన పెల్లుబుకుతుందనడానికి శుక్రవారం ప్రజాభవన్కు తరలివచ్చిన వందలాది మందే సాక్ష్యం. ఆరు గ్యారెంటీల ఆశచూపి అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా వాటిని పూర్తిగా ఎం�
కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లు, అధికారులు కలిసి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ధాన్యం విక్రయించి నెల రోజులు అవుతున్నా డబ�
జిల్లాలో రికార్డుల ప్రకారం వందల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్గా సివిల్ సప్లయ్కి కొన్ని మిల్లులు చెల్లించాల్సి ఉండగా మళ్లీ వాటికే ధాన్యం వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నా�
కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్)ను తిరిగి అప్పగించడంలో మిల్లర్లు ‘మాయా’జాలం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. గత సీజన్లో దిగుమతి చేసుకున్న రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టినట్లు ఇటీవల టాస్క�
ల్లగొండ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీఎమ్మార్ పెండింగ్ ఉన్న మిల్లుల�