కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్)ను తిరిగి అప్పగించడంలో మిల్లర్లు ‘మాయా’జాలం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. గత సీజన్లో దిగుమతి చేసుకున్న రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టినట్లు ఇటీవల టాస్క�
ల్లగొండ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీఎమ్మార్ పెండింగ్ ఉన్న మిల్లుల�
రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అందరూ అండగా నిలవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చేసే కృషికి మిల్లర్లుగా సహకరించాలని �
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా
చేవెళ్ల టౌన్ : రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై కమిటీ సభ్యుడిగా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ను ఎన్నుకున్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా నియా�
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమ�