Hyderabad | నగర కమిషనరేట్ పునర్ వ్వవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో రెండు సంవత్సరాల క్రితం ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధి నుంచి విడిపోయి ఏర్పడిన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధి పెంచుత
హైదరాబాద్ పోలీసులంటే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలకు హడల్.. ఎంత చాకచక్యంగా నేరాలు చేసినా హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటారనే భయం వారిలో ఉండేది.. ఇదంతా గత పదేండ్ల కిందట వరకు... నేడు ఆ భయం పోయింది.
మిస్సింగ్ కేసుల పట్ల నగర పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసిన తరువాత అతని ఆచూకీ తెలిసిందా? ఎక్కడకు వెళ్లాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి �
లీస్స్టేషన్లో కేసుల పెండెన్సీ పెరిగిపోతున్నది. క్రైమ్ రివ్యూలు తగ్గిపోయాయి.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నది..వేగంగా పనులు ఎందుకు జరగడం లేదనే విషయంపై ఉన్నతస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పరి�
కత్తి పట్టే రౌడీలతో కొందరు ఖాకీలు దోస్తీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉండే కొందరు పోలీసులు.. రౌడీలతో చట్టాపట్టాలేసుకుంటూ తిరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసగించి రూ.కోట్లు దోచుకుంటున్న ఘరానా నేరస్థుడిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం బంజారాహిల్స్లోని ఐసీసీసీ�
Hyderabad | దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు సిటీ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు.
మల్టీలెవల్ మార్కెటింగ్ జోలికి వెళ్లొద్దని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆశతో ఈ ఊబీలో చిక్కుకుంటే నష్టపోవడం తప్ప.. లాభాలు ఉండవని సూచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ముఠా హైదరాబాద్లో తిష్టవేసి మ�
ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్థవంతంగా పనిచేయగలుగుతారని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, తోటి వారితో ఆనందంగా జీవనం గడుపుతారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు
Secunderabad | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఏడాది బాలుడిని
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో విషాదం చోటు చేసుకుంది. వివాహిత నాగలతా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. సుధీర్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆమె సూసైడ్నోట్లో ప�
హైదరాబాద్ : భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్�