పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును కేంద్రం పశ్చిమబెంగాల్లో ప్రారంభించింది. బెంగాల్తో పాటు హర్యానా, ఉత్తరాఖండ్ల్లో కొందరు వలసదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏను సవా ల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court | కేంద్ర సర్కారు ఇటీవల నోటిఫై చేసిన ‘పౌరసత్వ సవరణ చట్టం (CAA)’ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఆ పిటిషన్లపై మార్చి 19న విచారణ జరపనున్నట్ల�
CAA | 2019లోనే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాటు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉన్నఫళంగా నిన్న సాయంత్రం నోటిఫై చేస్తున్న
CAA | నాలుగేండ్లుగా ఫ్రీజర్లో ఉన్న వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019ని మళ్లీ తెరపైకి తెచ్చింది కేంద్రం. దేశవ్యాప్తంగా సీఏఏని అమల్లోకి తెస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల ముంగిట సీఏఏ అమల్లోకి త�
CAA Act | కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన చట్టంపై ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్న�
CAA | లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో సీఏఏ నిబంధనలను వెల్లడించింది.
త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లో సీఏఏను దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతనూ �
ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత భయానక పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) కచ్చితంగా అవసరమన్న విషయం తెల�