Aadhaar | ఆధార్ను స్పష్టమైన పౌరసత్వ రుజువుగా పరిగణించలేమంటూ భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) తీసుకున్న వైఖరి సరైనదేనంటూ సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. ఓటరు పౌరసత్వాన్ని విడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని సుప్�
Asaduddin Owaisi | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ లిస్టు (Voter list) ను సవరించాలని నిర్ణయించడంపై ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ అధ్యక్షుడ�
: ‘ఈ రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ కువైట్ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది. ఇలా షాక్ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు, పలువురు నటులు, సెలబ�
తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలందరినీ ఒక ఐలాండ్లోకి తీసుకెళ్తారు.. వాళ్లను టీమ్లుగా విభజించి పోటీలు పెడతారు.. చివరగా గెలిచినవారిని జైలు నుంచి విడుదల చేస్తారు.. ఈ కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా అనేక సి
జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం, 1969 ప్రకారం నిర్దేశిత అధికారులు మాత్రమే �
అమెరికా ఫస్ట్ అంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వలస వచ్చిన వారి సంతానానికి జన్మతః లభించే పౌరసత్వ హక్కును (Birthright Citizenship) రద్దు చేస్తూ ఆయన
CM Vijayan: ఏ నాగరిక దేశమైనా మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వదని కేరళ సీఎం విజయన్ అన్నారు. దేశంలోని సెక్యులర్ భావాలకు పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేకమని ఆయన తెలిపారు. సెక్యులరిజం రక్షణ కోరుతూ
టోఫెల్ స్కోరుతో కూడా ఇకపై కెనడాలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ద్వారా టోఫెల్ స్కోరుతో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస
భారత స్వాతంత్య్రం అనంతరం పాకిస్థాన్, చైనా పౌరసత్వం పొందిన వ్యక్తులు వదిలిపెట్టిన స్థిరాస్తుల విక్రయాల ప్రక్రియను కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా శత్రు ఆస్తులు (ఎనిమీ ప్రాపర్టీస్) సుమారు
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే అధికారాన్ని 9 రాష్ర్టాల్లోని హోం శాఖ సెక్రటరీలకు, 31 జిల్లాల కలెక్టర్లకు కేంద్రం కల్పించింది. గుజర�
పాకిస్తాన్కు చెందిన మహ్మదీ బేగం శనివారం భారత పౌరసత్వం పొందింది. ఇండియన్ సిటిజన్ షిప్ యూ/ఎస్ 5(1)(ఎఫ్) కింద దరఖాస్తు చేసుకోవడంతో తనిఖీలు పూర్తి చేశారు. అనంతరం, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆధ్వర్యంలో �