అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్కు చెందిన స�
దేశంలో చలామణీలో ఉన్న మొత్తం నోట్లలో రూ.2 వేల నోట్ల వాటా క్రమంగా తగ్గుతున్నది. 2017 మార్చిలో మొత్తం నోట్ల విలువలో ఈ పెద్ద నోటు వాటా 50.2 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 13.8 శాతానికి పడిపోయింది.
పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఫొటో డీపీతో మారోసారి సైబర్ నేరగాళ్లు డబ్బులను డిమాండ్ చేస్తూ వాట్సాప్ మెసేజ్లను పంపిస్తున్నారు. ఇది గుర్తించిన అర్వింద్ కుమార్ గురువారం ట�
ఏప్రిల్లో రూ.29 లక్షల కోట్ల పైమాటేకొవిడ్ సెకండ్ వేవ్తో భారీగా పెరిగిన నగదు నిల్వలు ముంబై, మే 4: దేశంలో నగదు చలామణి నానాటికీ పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ ఈ ధోరణి కొనసాగుతున్నది. గత నెల�