చలామణి నుంచి దాదాపు 97.26 శాతం రూ.2వేల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ శుక్రవారం తెలియజేసింది. ఇంకా రూ.9,760 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేస�
దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడీక�
RBI on Rs.2000 | మార్కెట్లో రూ.2000 నోటు చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకున్నది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది.
అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్కు చెందిన స�
దేశంలో చలామణీలో ఉన్న మొత్తం నోట్లలో రూ.2 వేల నోట్ల వాటా క్రమంగా తగ్గుతున్నది. 2017 మార్చిలో మొత్తం నోట్ల విలువలో ఈ పెద్ద నోటు వాటా 50.2 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 13.8 శాతానికి పడిపోయింది.
పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఫొటో డీపీతో మారోసారి సైబర్ నేరగాళ్లు డబ్బులను డిమాండ్ చేస్తూ వాట్సాప్ మెసేజ్లను పంపిస్తున్నారు. ఇది గుర్తించిన అర్వింద్ కుమార్ గురువారం ట�
ఏప్రిల్లో రూ.29 లక్షల కోట్ల పైమాటేకొవిడ్ సెకండ్ వేవ్తో భారీగా పెరిగిన నగదు నిల్వలు ముంబై, మే 4: దేశంలో నగదు చలామణి నానాటికీ పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ ఈ ధోరణి కొనసాగుతున్నది. గత నెల�