నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన ‘బంగార్రాజు’తో కమర్షియల్ సక్సెస్ను అందుకున్నారు దర్శకుడు కల్యాణ్కృష్ణ. ఆయన తన తదుపరి సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం�
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఆది పురుష్’. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రావత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో
ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భామాకలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకుడు. సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రం విడుదలకానుంది. ఆదివారం ఈ చిత్ర టీజర్
కథాంశాల ఎంపికలో కొత్తదనానికి, పాత్రలపరంగా ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటారు విలక్షణ కథానాయకుడు ధనుష్. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక పంథా సృష్టించుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల
ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సానుకూల ఫలితాల్ని సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు అగ్ర నిర్మాత దిల్రాజు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకోబోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను తెల�
రాశీఖన్నా భయపెట్టడానికి సిద్ధమవుతోంది. కెరీర్లో తొలిసారి ఆమె నటించిన హారర్ చిత్రం ‘అంతఃపురం’. సుందర్.సి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఆర్య, ఆండ్ర�
చిరకాల ప్రేమికుడు విక్కీకౌశల్ను పెళ్లాడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినాకైఫ్. ఇటీవలే అత్తారింట్లో అడుగుపెట్టింది. భర్త విక్కీకౌశల్ కోసం పంజాబీ సంప్రదాయాలను పాటిస్తున్నది �
హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గీత’.‘మ్యూట్ విట్నెస్’ ఉపశీర్షిక. విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు సునీల్ కీలకపాత్రధారి. ఈ చిత్ర ఫస్ట్లుక్ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చ�
‘నా మనసుకు దగ్గరైన వ్యక్తుల్లో బన్నీ ఒకరు. తన మీద నాకున్న ప్రేమ మొత్తం సినిమాలో కనిపిస్తుంది’అని అన్నారు సుకుమార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫుష్ప’.అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. మైత్�
విమల్, రవిఅశోక్, కీర్తిలత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘క్యాసెట్ గోవిందు’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కె.మణిధర్ నిర్మాత. విరాజ్వర్ధన్ దర్శకుడు. హీరోపై చిత్రీకరించిన తొలి సన్నివేశాని
జ్వరం, దగ్గుతో సమంతకు అస్వస్థత అగ్ర కథానాయిక సమంత అస్వస్థతకు గురైంది. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం సోమవారం ఉదయం హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద�
మెలోడీని తన బలంగా భావిస్తానని చెప్పారు సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్. పోటీతత్వాన్ని తాను పట్టించుకోనని, డబ్బుకు ప్రాముఖ్యతనివ్వనని తెలిపారు. ‘హ్యాపీడేస్’, ‘కొత్త బంగారులోకం’, ‘మహానటి’ వంటి చిత్రాల�