‘కథానాయికగా నా తొలి సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్లో చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది కశిష్ఖాన్. ఆమె హీరోయిన్గా తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న చిత్రం ‘అనుభవించు రాజా’. రాజ్తరుణ్ హీర�
‘కథాంశాల పరంగా ఉన్న భాషాపరమైన హద్దులు తొలగిపోతున్నాయి. మంచి కథ, పాత్ర దొరికితే నేను తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తా’ అని అన్నారు శింబు. తమిళంలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకున్నార�
యువ కథానాయకుడు కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి లోహితరెడ్డిని ఆయన పెళ్లాడారు. వీరి వివాహం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు అగ్రకథానాయకుడు చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో
అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ జన్మదిన వేడుకలు దుబాయ్లోని ప్రఖ్యాత బుర్జ్ఖలీఫాలో జరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ భవనంలోని ఓ ఫ్లోర్లో ఈ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. పూర్తి వ్యక్తిగతమైన ప్�
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ను పూర్తిచేసుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి పారిస్ విహారయాత్రలో ఉన్నారు. విరామ సమయాన్ని తన కుమారులతో ఆస్వాదిస్తున్నారు. పెద్ద కుమారుడు అభయ్రా�
‘విడుదలైన అన్ని చోట్ల సినిమాకు చక్కటి స్పందన లభిస్తున్నది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఈ విజయం స్ఫూర్తినిచ్చింది’ అని అన్నారు ఉదయ్కిరణ్. ఆయన నిర్మించిన ‘ఛలో ప్రేమిద్దాం’ చిత్రం ఇటీవ
కార్తిక్ రాచపూడి, సంయుక్త జంటగా నటిస్తున్న చిత్రం ‘వార్మెన్ బేస్-51’. కిగోర్ దర్శకుడు. కేఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ నెలాఖరున రెగ్యులర�
ముగ్గురు భిన్న నేపథ్యాలున్న వ్యక్తులు..వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న సంఘటనలు…వారి బ్రతుకు పోరాటం ఏ దరికి చేరిందో తెలుసుకోవాలంటే ‘గమనం’ చూడాల్సిందే అంటున్నది సుజనా రావు. ఆమె దర్శకత్వంలో శ్రియ, శివకంద�
విద్యార్థిదశలో ఎవరైనా రెండోమూడో స్కూల్స్ మారి ఉంటారు. ఒకటే పాఠశాలలో పదోతరగతి వరకు చదివిన వారు కూడా కనిపిస్తారు. కానీ పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్ ఆరు పాఠశాలలు మారిందట. తన తండ్రి సైన్యంలో అధికారిగ�
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తీవ్ర అస్వస్థత కారణంగా శనివారం ఉదయం ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కైకాల సత్�
చెస్ బోర్డు అంటే ఏమిటో పూర్తిగా తెలియని వయసులోనే ఆ చిన్నారి ఏకంగా శిక్షకురాలైంది. కేవలం తను ఆడటం వరకే కాకుండా పది మందికి చెస్ క్రీడలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఈ ఘనత సాధించిందెవరో కాదు అగ్రహీరో అల
‘పల్లెటూరి అమ్మాయిగా నటించాలనే నా కల ఈ సినిమా ద్వారా తీరింది’ అని చెప్పింది వాసంతి. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్కే మలినేని
ప్రస్తుతం అగ్ర కథానాయికలందరూ కథాంశాల ఎంపికలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. సామాజిక, కుటుంబ కట్టుబాట్ల వల్ల బాహాటంగా చర్చించడానికి ఇష్టపడని బోల్డ్ ఇతివృత్తాల్లో కూడా భాగమవుతూ ధైర్యంగా ముందడుగు వ�