అగ్ర కథానాయిక పూజాహెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో ఈ భామ కెరీర్ సాగుతున్నది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్నిచ్చి కుటుంబ సభ్యులతో విరామ సమయాల్ని గడుపుతున్నది. తాజా సమా
నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిండిపోతు దెయ్యం’ చిత్రం ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీశౌర్య క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరక�
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’. అజయ్ నాగ్ దర్శకుడు. అభిషేక్ వీటీ నిర్మించారు. ఈ నెల 10న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్ను విడుదల
తెలంగాణ, తెలుగు సినిమా ఇప్పుడు తన అస్తిత్వాన్ని జల్లెడ పట్టుకుంటూ.. కొంగును ముడికట్టుకుంటూ, ఎనను ఎగదోసుకుంటూ మెయిన్స్ట్రీమ్ సినిమాగా ముందుకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పాన్ వరల్డ్కి తీసుకెళ్ళిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకుల అభినందనలతో పాటు �
సినిమా హాళ్ల యాజమాన్యాలకూ, ప్రేక్షకులకు మధ్య తినుబండారాల విషయంలో తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. యాజమాన్యాలకు ధరలను నిర్ణయించడంలో, ఇతర నిబంధనల విషయంలో పూర్తి హక్కులున్నా�
కమర్షియల్ సినిమాలు కాకుండా సమాంతర సినిమాలు ప్రదర్శించాలన్న ఉద్దేశంతో ఏర్పడిన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ 45 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నదని కఫిసొ శాశ్వత సభ్యుడు గంగారావు పేర్కొన్నారు.
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
Malaika Arora | షారుఖ్ నటించిన ‘దిల్సే’ మూవీలోని ‘ఛయ్య.. ఛయ్యా..’, సల్మాన్ఖాన్ నటించిన ‘దబాంగ్’ చిత్రంలోని ‘మున్నీ బద్నామ్..’ వంటి పాపులర్ ప్రత్యేక గీతాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది బాలీవుడ్ నటి మల�
Ram Charan | ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు నటుడు రామ్చరణ్. ఈ సినిమా ఇటీవల జపాన్లో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జపాన్ వెళ్లిన చరణ్, ఉపాసన దంపతు
Bollywood Stars |భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. ప్రస్తుతం ఈ పండగకి మూడు రోజులే సమయం ఉండటంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం ప్రారంభించేశారు. వెలుగ
చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందర చోళుడి (ప్రకాష్ రాజ్)కి ఇద్దరు కొడుకులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్), అరణ్మొళి వర్మ (పొన్నియన్ సెల్వన్) (జయం రవి), ఒక కుమార్తె కుందవై (త్రిష) ఉంటారు. ఆదిత్య కరికాలన్ యుద్ధ వీర�
జమ్ముకశ్మీర్లో మూడు దశాబ్దాల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకొన్నాయి. ఉగ్రవాద భయంతో కశ్మీర్ లోయలో 32 ఏండ్ల కిందట థియేటర్లు మూతపడగా, ఆదివారం లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పుల్వామా, సోఫియాన్ జిల్లాల
టీవీ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ త్వరలో హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. నేడు చంద్రహాస్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్ అనే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ప్రభాకర