ఆపదలోవున్న ఓ అమ్మాయిని రక్షించే ప్రయత్నంలో విఫలం అవుతుంది సత్య. తన చేతుల్లోనే ఆ అమ్మాయి ప్రాణాలు విడుస్తుంది. తనను కాపాడలేకపోయాననే అనే బాధతో కుమిలిపోతుంటుంది. ఈ దుర్మార్గం చేసిన వ్యక్తుల్ని ఎలాగైనా పట్�
అగ్ర కథానాయిక రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. సాంకేతికతను దుర్వినియోగపరుస్తూ వికృత చేష్టలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పలువురు సినీ ప
వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం మాస్ సినిమాకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచారాయన. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా దర్శకులందరూ ఆయన కోసం కథలు రెడీ చేసుకునే పనిలోవున్నారు.
సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కథానాయికలకు పరిపాటే. ఆ సందర్భాల్లో మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఒక్కోసారి ఇరకాటంలో పడేస్తుంటాయి.
Ustaad Bhagat Singh | పవన్కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్' అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతూ వున్నాయి. దాంతో చిత్ర దర్శకుడు హరీశ్శంకర్ స్పందించక తప్పలేదు. ఓ నెటిజన్ అ�
‘ఇప్పటివరకు రానటువంటి వినూత్న కథాంశంతో ‘జపాన్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం చక్కటి వినోదంతో పాటు ఎమోషన్స్తో ఆకట్టుకుంటుంది’ అని చెప్పింది అనూ ఇమ్మాన్యుయెల్. ఈ భామ కార్తి సరసన కథానాయికగా నటించ
‘టైగర్ 3’లో కత్రినాకైఫ్ చేసిన యాక్షన్ విన్యాసాలు సినిమా విడుదలకు ముందే చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా టవల్ని కట్టుకొని వేరే స్త్రీతో ఆమె చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపై కత్రి�
‘ఈ సినిమా ఒరిజినల్ చూశాను. ఇందులో చాలా మార్పులు చేశారు. ‘గన్ గవర్నమెంట్ది.. వేలు మనది’ అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది. శ్రీకాంత్గారిని రియలిస్టిక్ క్యారెక్టర్లో చూసినందుకు ఆనందంగా ఉంది.
Alia Bhatt | పెళ్లి చీరలో జాతీయ అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది అందాభామ అలియాభట్. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘ఆ చీర నాకు ప్రాణం.
ఇటీవల విడుదలైన ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది అగ్ర కథానాయిక అనుష్క. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ‘భాగమతి-2’ చిత్రాన్ని ప్రకటించారు.
సంపూర్ణేష్బాబు, సంజోష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకుడు. చంద్ర చంగలా నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఏడాది ప్రారంభంలోనే డబుల్ హిట్లు అందుకుని శుభారంభం పలికింది శృతిహాసన్. ప్రస్తుతం ‘ది ఐ’ అనే ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తూ బిజీగా ఉంది తను. ఇంత బిజీలోనూ సమయం చిక్కినప్పుడల్లా అభిమానులతో త�