అటు క్లాసూ ఇటు మాసూ అందరికీ నచ్చే హీరో అక్కినేని నాగార్జున. ప్రయోగాత్మక చిత్రాల్లో ఎక్కువగా నటించిన క్రెడిట్ నాగార్జునదే. అంతేకాదు, ఆయన పరిచయం చేసినంతమంది దర్శకులను ఇప్పుడున్న ఏ హీరో పరిచయం చేయలేదన్నద�
మంచు విష్ణు గాయాలపాలయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కుతున్న భక్తిరసాత్మక ‘కన్నప్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ని దర్శకుడు మ�
కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్కుమార్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్'.శ్రీని దర్శకుడు. సందేశ్ నాగరాజ్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 19న కన్నడంలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది.
కర్ణాటక రాష్ట్రంలోని హళిబేడు ఆలయానికి సమీపంలోని గిరిజన తండాలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ జంటగా నటించారు. శేషు పెద్దిరెడ్డి దర్�
‘నగరంలో వరుసగా భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనకున్న అదృశ్య శక్తులలెవరో ఎవరికీ అంతుచిక్కదు. ఈ నేపథ్యంలో ఈ కేసును పరిశోధించడానికి డిటెక్టివ్ తీక్షణ ముందుకొస్తుంది.
Disha Patani | ‘లోఫర్'లో కనిపించిన ఆ సూపర్ సుందరాంగిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ కళ్లకు కనికట్టు తెలుసు. ఆ చూపులకు ఇంద్రజాలం వచ్చు. కాబట్టే, బాలీవుడ్ ఆ బంగారు బొమ్మను ఎగరేసుకుపోయింది. అయితేనేం, తను �
సిద్ధు జొన్నలగడ్డ బ్లాక్బస్టర్ మూవీ ‘డిజే టిల్లు’కి సీక్వెల్గా ‘టిల్లు స్కేర్' రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు.
‘నాకు ఇష్టమైన దర్శకుల్లో తరుణ్భాస్కర్ ఒకరు. ఆయన సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఆయన దర్శకత్వంతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’ అన్నారు నటుడు చైతన్య రావు.
1980లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహి ంచిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ చక్రవర్తి - జర్నీ ఆఫ్ యాస్ అన్సంగ్ ఛాంపియన్'. విజయరామరాజు, సిజా రోజ్ ప్ర�
సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రం స్ఫూర్తివంతమైన కథాంశంతో విమర్శకుల ప్రశంసలందుకొంది. జాతీయ అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.