‘భీమ్లానాయక్' చిత్రం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్రలో సుధా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది.
Sunil Shroff | బాలీవుడ్ సినిమా నటుడు సునీల్ ష్రాఫ్ ఇక లేరు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. అయితే, సునీల్ ష్రాఫ్ మరణానికి కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న
Rio Kapadia | చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు మరణించారు. చక్ దే ఇండియా (Chak De India) ఫేమ్ రియో కపాడియా (Rio Kapadia) బుధవారం ప్రాణా�
Prabhas | దర్శకుడు మారుతి తన సినిమాల్లో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్ పండిస్తారు. ముఖ్యంగా కథానాయకుల పాత్రలకు ఏదో ఒక బలహీనతను ఆపాదించి తద్వారా కథను వినోదాత్మకంగా నడిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్తో మారుతి ఓ చ
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్'. రత్నంకృష్ణ దర్శకుడు. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న విడుదల చేయబ�
నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సంయుక్త మీనన్ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రంలో నిఖిల్ పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు.
Urvashi Rautela | ‘బాస్ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్తో కుర్రకారును పిచ్చెక్కించిన నటి గుర్తుందా? తాజాగా ‘బ్రో’ చిత్రంలో ‘ఎంటర్టైన్మెంట్కు గ్యారెంటీ ఇస్తా’ అంటూ సిత్ర మంజ�
ప్రతి శుక్రవారం.. కొత్త సినిమాలు పలకరిస్తుంటాయి. వీటిలో కొన్ని బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తాయి. వచ్చాయని తెలిసేలోపే మరికొన్ని తెరమరుగవుతాయి. కానీ, కొన్ని అరుదైన సినిమాలు.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగ
Actress Alexa | అమెరికాకు చెందిన స్టార్ సింగర్, పాటల రచయిత జోయ్ జొనాస్ గత రెండు రోజుల నుంచి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. జోయ్ జొనాస్, ఆయన భార్య సోఫియే టర్నర్ విడాకుల వార్తలు మీడియాలో ప్రధానంగా కనిపిస్తున్న�
సాయిపవన్, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘వారెవ్వా జతగాళ్లు’. సత్య సలాది దర్శకుడు. ఈ నెల 22న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘తమిళనాడులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిం చాం.
తమన్నాకు కోపమొచ్చింది. ఓ తుంటరి అభిమానికి సున్నితంగా క్లాస్ పీకారు. వివరాల్లోకెళ్తే.. ఇటీవల చెన్నయ్లో ఆమె ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.
బలగం’ చిత్రంలో గ్రామ సర్పంచ్ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కీసరి నర్సింగం మంగళవారం కన్నుమూశారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. కీసరి నర్సింగం మరణవార్తన�