సర్వమతాల సమానత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో అన్ని పండుగలనూ ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
మా చారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు మంగళవారం పంపిణీ చేశారు.
అన్ని వ ర్గాల ప్రజలు తమ తమ పండుగలను సంతోషం గా జరుపుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని మౌంట్గెన్ చ ర్చిలో మంగళవారం క్రిస్మస్ �
గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చొరవతో ఈ ఏడాది క్రిస్మస్ కానుకలను 4 వేల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. గతేడాది 3వేల కుటుంబాలకు క్రిస్మస్ కానులు అందించగా, ఈ సంవత్సరం మరో వెయ్యి కుటుంబ�
సీఎం కేసీఆర్ సర్వ మతాలను సమానంగా గౌరవిస్తూ, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశార
అన్ని మతాలను గౌరవిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండుగకు ప్రాధాన్యమిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏటా సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేస్తుంది.
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకున్నామని, యావత్ దేశం నేడు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే క్రిస్మస్ కానుకలను తమ ప్రభుత్వం అందజేస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన
సర్వమత సమ్మేళనానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తున్నది. అన్ని పండుగలు సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది ఆయా వర్గాల్లోని పేదలకు పండుగ కానుకలు అందజేస్తున్నారు.
క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను అందించేందుకు సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రంగారెడ్డిజిల్లాకు 3వేల కానుకలు అందించనున్నది. కార్యక్రమ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2�
రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అన్ని పండుగులను అంగరంగవైభవంగా నిర్వహిస్తూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతున్నది. బతుకమ్మ, రంజాన్ను పురస్కరించుకుని నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న క్రమంలోనే �
బండ్లగూడ : అన్ని వర్గాల ప్రజలు సుఖఃసంతోషలతో పండుగలను జరుపుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పండుగల వేళ నిరు పేదలకు కానుకలను పంపిణి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన�
మారేడ్పల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాల పర్వదినాలకు తగిన ప్రాధాన్యతను ఇస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నాలుగోవ వార్డులోని రాందాస్ నగర్ లో రాష్ట్ర ప్ర�