కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మే 9, 10, 11 తేదీలలో సీఎస్ఐఐ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ మార్కు చర్చి గ్రౌండ్లో క్రైస్తవ ఉజ్జీవ మాహాసభలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పొస్ట్రేట్ చైర్మన్ సీ రాములు ఇమ్మానుయేల్, అధ�
నిరుడు తమ దేశంలో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలపై జరిగిన దాడులు చాలావరకు రాజకీయ పరమైనవేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొన్ని మాత్రం మత పరమైనవని అంగీకరించింది. ఈ దాడులపై నమోదైన కేసుల్ల
ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్థిల్లుతోంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్త
నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇది రిజర్వేషన్ల విధానానికే విరుద్ధమని, రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించ�
క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్రావు నియమితులయ్యారు. తొలి చైర్మన్ రాజేశ్వర్రావే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లపాటు �
మైనారిటీలకు రూ.లక్ష సాయం పథకానికి క్రిస్టియన్ మైనార్టీల నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీల నుంచి ఇప్పటికే ద�
సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న సీఎం కేసీఆర్, మైనార్టీలకు తీపి కబురు అందించారు. బీసీలకు అందజేస్తున్న మాదిరిగా వందశాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం ఇవ్వాలని, వెంటనే అమలు చేయాలని సంచలన నిర్ణయం తీ
నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్ కానుక’ పేరిట 20 వేల కుట్టుమిషన్లు అందజేయనున్నారు. ఈ మేరకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలి�
మెదక్ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రత్యేక
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలువడం హర్షణీయమని నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ డాక్టర్ జాన్ మస్కు అన్నారు. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ‘దేశంలో క్ర�
చెన్నై: సాధారణంగా పంద్రాగస్ట్ రోజున కుల, మతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ అవకాశం కోసం చాలా మంది పోటీపడతారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు ఇందుక�
Minister Harish rao | రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు.