చెన్నై: సాధారణంగా పంద్రాగస్ట్ రోజున కుల, మతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ అవకాశం కోసం చాలా మంది పోటీపడతారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు ఇందుక�
Minister Harish rao | రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు.
భారతీయ స్త్రీలకు బొట్టు అనేది సంస్కృతిలో భాగమని, ఆ ఉద్దేశంతోనే మంగళవారం నుంచి క్రైస్తవ మహిళలకు స్వచ్ఛంద బొట్టు ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు