Elephant | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రెండురోజులుగా చేసిన ప్రయత్నాలు గురువారం
Derailed | ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది. గుడిపల్లి మండలం బిసానత్తం రైల్వేస్టేషన్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న రైలు కర్ణాటక సరి�
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) చిత్తూరు (Chittoor) జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
Cyclone | ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ ముప్పు పొంచిఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం బుధవారం అర్ధరాత్రి దాటాక తుఫాన్గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం తుఫానుగా మారే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.
Road Accident in Chittoor | చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న పెండ్లి ట్రాక్టర్ పూతలపట్టు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు.
Howrah Express | బెంగళూరు నుంచి కోల్కతా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎక్స్ప్రెస్లోని ఎస్9 ఏసీ కోచ్లో అగ్నికీలలు ఎగిసిపడినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో ర�
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు (Chittoor) పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని రంగాచారి వీధిలో ఉన్న ఓ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో
Karnataka cops | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు మండలం పీ.కొత్తకోట వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది.
మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి సమీపంలో...
కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు నుంచీ వస్తున్నాయి పాలను మనమే ఉత్పత్తి చేసుకోలేమా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలత