చిత్తూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం | చిత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
అమరావతి : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి చెందింది. చిత్తూర్ గ్రామీణ మండలం సిద్దన్నగారి పల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని తురకపల్లె గ్రామానికి చెందిన మానస (15)గా పోలీసులు గుర్తించా
తిరుపతి : కాణిపాకం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చద�