మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి సమీపంలో...
కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు నుంచీ వస్తున్నాయి పాలను మనమే ఉత్పత్తి చేసుకోలేమా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలత
దేశంలోని చాలా నగరాల్లో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య. దీని వల్ల వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి సమస్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఆరేళ్ల
అమరావతి : అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా రేణిగుంట విమానశ్రయంలో విమాన సర్వీసులకు అంతరా�
Chittoor | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య | చిత్తూరు జిల్లాల్లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పుత్తూరు మండలం రాచపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో పురు�
కోడి పుంజు | కోడి పెట్ట గుడ్లు పెట్టడం చూశాం.. కానీ ప్రకృతికి విరుద్ధంగా కోడి పుంజు గుడ్లు పెట్టింది. పుంజు గుడ్లు పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి
చిత్తూరు జిల్లాలో | చిత్తూర్ జిల్లా శాంతిపురం మండలంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి 12 ఏండ్లలోపు అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
ముగ్గురు మృతి | సరదాగా సాన్నం చేసేందుకు దిగి తెలుగు గంగ కాలువలో నీటమునిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లా బీఎన్ కండ్రిగ మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది.
కోటి విలువైన గంజాయి పట్టివేత | మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పోలీసులు రూ.కోటి విలువైన 7.2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేశారు.
కారుణ్య మరణానికి కోర్టును అనుమతి కోరిన బాలుడు.. అంతలోనే.. | అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ తల్లితో కలిసి కోర్టుకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న క్�