తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెరపైకి తేవడంలో సీఎం రేవంత్రెడ్డి దిట్ట అని పరిశీలకులు వ్యా ఖ్యానిస్తుంటారు.
అసెంబ్లీ లాబీలో మంగళవారం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహిళలు రాజకీయాల్లో ఎదగడమే కష్టం.. అలాంటిది ఈ స్థాయికి వస్తే తమను కొందరు ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తంచేశారు.
తాను ఫుట్బాల్ ప్లేయర్నని, గేమ్ప్లాన్పై పూర్తి స్పష్టత ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల నెరవేరిందని, ఇంతకుమించి పెద్ద కలలు వేరే ఏమీ లేవ ని తెలిపారు.
తన సోదరుల్లో ఎవరూ ప్రొటోకాల్ వాడటం లేదని, ఎవరికీ ప్రభుత్వంలో పదవులు లేవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
హీరోయిన్లందరూ సోషల్మీడియాలో యాక్టివే. కాకపోతే సమంత వారికంటే కాస్త ఎక్కువ యాక్టివ్. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ అందరితో పంచుకుంటూ ఉంటుంది. ఏ విషయం లేకపోయినా కనీసం ఫొటోలయినా పోస్ట్ చేస్తుంది.
‘రామా సీతా’ కథానాయికగా తెలుగు ప్రేక్షకులు నన్నింకా గుర్తు పెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. గత ఏడాది జీ తెలుగు ‘పడమటి సంధ్యారాగం’లో చేశాను. అదీ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే. ఇంటి బాధ్యతల నడుమ బెంగళూరు-హైదరాబ
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా, తప్పుడు ఆరోపణలు చేసినా సంపూర్ణ మెజారిటీతో మళ్లీ కేసీఆర్ సర్కారే అధికారంలోకి వస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
‘భీమ్లా నాయక్'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మేనన్. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ‘బింబిసార’తో మరోసారి అభిమానుల ముందుకొచ్చింది. తొలి సినిమాకు ఎదురైన విమర్శలను తిప్పికొ�