అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్'. మోహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్నది. ప్ర�
'ఖైదీ నెంబర్150'తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'సైరా' తెలుగులో నెట్టుకొచ్చింది కానీ, మిగితా భాషల్లో కనీసం పోస్టర్ ఖర్చులను �
'వాల్తేరు వీరయ్య' సినిమాతో హిట్ ట్రాక్లోకి వచ్చిన చిరు ప్రస్తుతం అదే జోష్తో 'భోళా శంకర్' పూర్తి చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఓటీటీలకు ఈ మధ్య ఆధరణ బాగా పెరిగింది. థియేటర్ రిలీజ్కు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలకు ఓటీటీ పెద్ద దిక్కు అయింది. సినిమాలనే కాదు వెబ్ సిరీస్లు, టాక్ షోలు ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలకు వేదికైంది
ఒకప్పుడు కొత్త సినిమా గురించి కొబ్బరికాయ కొట్టే మొదటి రోజు, గుమ్మడికాయ కొట్టే చివరి రోజు- ఈ రెండు తంతులకే ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు ఏ పని చేసినా ప్రచారంలో తగ్గేది లేదు అంటున్నారు సినీ జనం.
సెకండ్ ఇన్నింగ్స్లో 'ఖైదీనెంబర్ 150' తర్వాత చిరుకు ఆ రేంజ్ హిట్ మొన్నటి వరకు లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన 'సైరా' పక్క రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. తెలుగులో పర్వాలేదనిపించే కలెక్షన్లతో లాక్కొచ్చింది.
తెలుగు తెరపై అజరామరమైన చిత్రాలను రూపొందించిన దిగ్ధర్శకుడు కళాతపస్వి కె .విశ్వనాథ్కు సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం నుంచి హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శ�
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ సినిమాటోగ్రాఫర్కు సాయమందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కెమెరామెన్ దేవ్రాజ్పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి.. ఆయన కుటుంబా