18ఏళ్ల విరామం తర్వాత చిరంజీవితో జతకట్టనున్నారు త్రిష. 2006లో వచ్చిన ‘స్టాలెన్' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. కెరీర్ లాంగ్విటీలో వీర్దిదరూ ఎవరితో ఎవరూ తీసిపోరనే చెప్పాలి.
‘ప్రజాప్రతినిధుల భాషపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పకనే కొన్ని అంశాలు చెప్పారు. నేను విద్యార్థి దశ నుంచి వారి దృష్టిలో ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడిదాక నా రాజకీయ ఎదుగుదలను వారు చూస్తున్నారు.
కొన్నేండ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహ పరిచిందని పద్మ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు.
తాజా గా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్ర భుత్వం ఆదివారం సతరించనున్నది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్రెడ్డి అవార్డు గ్రహీతలను సతరిస్తారు.
మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తన తాజా చిత్రం ‘విశ్వంభర’ సెట్లోకి అడుగుపెట్టారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమ�
Vishwambhara | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ (Vasistha) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం విశ్వంభర (Vishwambhara) టైటిల్తో వస్తోంది. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎదురుచూస్తున్న మెగ�
Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ సెట్స్పై ఉండగానే మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ మూవీ లవర్స్తోపాటు చిరు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
Vishwambhara | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ (Vasistha) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మెగా 156 (MEGA 156)గా వస్తోన్న ఈ మూవీకి విశ్వంభర (Vishwambhara) టైటిల్ను ఫైనల్ చేయగా.. ఇప్పటికే విడుదల చ
Chiranjeevi | పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభ�
Chiranjeevi -KS Bharat : దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్(Padam Vibhushan) అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చిరంజీవి టీమిండియా క్రికెటర్ నుంచి ప్రత్యే�
Chiranjeevi | దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరుకు అభినందనలు తెలుపుతు�
చిరంజీవి!.. కలలో ఎవరు పిలిచారో? ఎందుకు పిలిచారో? శివశంకర వరప్రసాద్ ఆనాటి నుంచి చిరంజీవి అయ్యాడు. ఆ పిలిచిన వ్యక్తి ఎవరో తెలియదు! ఏ క్షణంలో పిలిచాడో.. చిరంజీవి సుప్రీం హీరో అయ్యాడు. మెగాస్టార్ అయ్యాడు.
Konidela Upasana | టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన (Konidela Upasana ) ఆసక్తికర విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసింది. తన కుటుంబ�
మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ఎం వెంకయ్యనాయుడిని పద్మవిభూషణ్, సినీ నటుడు చిరంజీవి ఆత్మీయంగా సత్కరించారు. శుక్రవారం హైదరాబాద్లోని వెంకయ్యనాయుడు నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరిం�