పాట్నా: మహారాష్ట్ర శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వంటి వ్యక్తి కోసం బీహార్లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీ(యూ) వెతుకుతున్నాయని ఎల్జేపీ మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. తద్వారా ప్రతిపక్ష �
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ భద్రతపై పదే పదే నిర్లక్ష్యం వహిస్తున్నారని లోక్ జనశక్తి పార్టీ (ఆర్) అధినేత చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ఆయనపై దాడి జరుగడం ఇది రెండోసారి అని తెలిపారు. ఇది ఆందోళన కలిగ�
న్యూఢిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ను ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయించారు. దీని కోసం బుధవారం ఉదయం ఆ బంగ్లాకు ఒక బృందాన్ని పంపి చిరాగ్ సామగ్రిని
న్యూఢిల్లీ: దివంగత రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించారు. చిరాగ్తో �
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్పై ఢిల్లీలో రేప్ కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ కేంద్రమంత్రి, దివంగత రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ పేరు �
పాట్నా: హిందూ చట్టం, భారత రాజ్యాంగం ప్రకారం రామ్ విలాస్ ప్వాశ్వాన్ ఆస్తులకు చిరాగ్ పాశ్వాన్ వారసుడని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. అయిత
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో పార్టీ లీడర్గా స్పీక�
Pashupati Paras: పశుపతి పరాస్కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే, దీనిపై చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన్శక్తి పార్టీ మండిపడింది.