పాట్నా: బీహార్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు మూడు నెలల్లో పడిపోతుందని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. తన నియోజకవర్గమైన రాఘోపూర్లో పర్యటన సందర్భంగా ఆయన ఈ
పాట్నా: హనుమంతుడిలా ప్రధాని మోదీకి ప్రతి కష్ట కాలంలో మద్దతుగా ఉన్న తనను రాజకీయంగా చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ ఆరోప�
పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో చిరాగ్ ప్రకటనన్యూఢిల్లీ, జూన్ 20: తన కుటుంబంలోని వ్యక్తులే తనకు వెన్నుపోటు పొడిచారని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన జ�
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)పై పట్టు కోసం చిరాగ్ ప్వాశ్వాన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్
పాట్నా: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రాజ్యాంగం ప్రకారం చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడు లేదా పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాదని ఆ పార్టీకి చెందిన పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. గురు�
పాట్నా: తన తండ్రి ఏర్పాటు చేసిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఇలా విచ్ఛిన్నం కావడాన్ని తాను చూడలేనని బీహార్కు చెందిన ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ గురువారం ఏఎన్ఐతో అన్నారు. పార్టీని రక్షించుకునేంద�
పాట్నా: రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను ఎందుకు తొలగించారు అన్నది చిరాగ్ను పాశ్వాన్ను అడగాలని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పగ్గాలు చేపట్టిన చిరాగ్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మీడియాతో అ�
పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారం లేఖ రాశారు. తన స్థానంలో పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో ఎల్జేపీ నేతగా ప్రకటి�