బైకుపై వెనక కూర్చున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్స్నాచర్లు పుస్తెలతాడు తెంపుకొని వెళ్లిన ఘటన నేరేడ్మెట్లో జరిగింది. నేరేడ్మెట్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్లో నివాసం ఉంటున్న ప�
చైనా మంజా తగిలి దంపతులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన నారాయణ తన భార్య వీరమణితో కలిసి ద్విచక్ర వ�
Chinese Manja | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా లభ్యమవుతున్న చైనీస్ మాంజాపై నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Chinese manja | ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. చైనా మాంజా(Chinese manga) కారణంగా కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది.
Manja | సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి మొదటి వారం నుంచే కైట్స్ ఎగరేస్తుంటారు. ఈ పతంగులను ఎగురవేసేందుకు మాంజా విన�