China Manja | నిషేధిత చైనా మాంజా మరో ప్రాణం తీసింది. చైనా మాంజా మెడకు చుట్టుకొని ఐదేండ్ల బాలిక హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్స్టేషన్లో పరిధిలో దుర్మరణం చెందింది.
మాంజా దారం తగిలి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నాగోల్ ఫ్లైఓవర్పై చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..హస్తినాపురం వందనపురి కాలనీకి చెందిన చీల రాజశేఖర్ (37) హైటెక్ సిటీలో సాఫ్ట్�
చైనా మాంజా విక్రయిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. శుక్రవారం అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించ
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పగటి పూటే తారలు దిగి వచ్చినట్టుగా.. నింగికి నిచ్చెన వేసినట్టుగా.. ఎగిరే రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులు ఎగురవేస్తూ �
చైనా మాంజా నగర ప్రజల గొంతు కోస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారుల పాలిట ఈ చైనా మాంజా యమపాశంగా మారుతోంది. ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి మెడకు చుట్టుకుంటుందో తెలియక వాహనదారులు భయాందోళనకు గురవుతు
SI Manasa | నిషేధిత చైనా మాంజాను ఎవరైనా విక్రయిస్తే చర్యలు తప్పవని, ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వ్యాపారులు, ప్రజలు సహకరించాలని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస సూచించారు.
Chinese Manja | సూర్య తేజ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్పేట్ వైపు తన బైకుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా చైనా మాంజా అతడికి తగలడంతో.. సూర్య తేజకు భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర గాయాలయ్యాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మంజా విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రత, ఇతర ప్రాణుల రక్షణ దృష్ట్యా..
చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సోమవారం పాతబస్తీ నవాబుసాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు బైక్పై చార్మినార్ నుంచి షంషీర్గంజ్ వైపు ప్రధాన రోడ్డు మ�
జిల్లాలో చైనా మాం జా (నైలాన్/ప్లాస్టిక్ పూతతో తయారు చేసిన ప్రమాదకర మాంజా) వినియోగం, విక్రయాలపై నిషేధం అమలులో ఉందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘించి విక్రయించే వ్యాపార�