న్యూఢిల్లీ, జూలై 31: తూర్పు లఢక్లో హాట్స్ప్రింగ్స్, గోర్గాతో పాటు ఉద్రిక్తత ఏర్పడిన ప్రదేశాల్లో బలగాలను, ఆయుధాలను త్వరగా ఉపసంహరించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారుల మధ�
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులోని లఢక్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు శనివారం 12వ రౌండ్ చర్చలు జరుపనున్నారు. ఇండియన్ ఆర్మీ, చ�
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ను భారత్లో భాగంగా చూపించే వరల్డ్ మ్యాప్లను చైనా స్వాధీనం చేసుకున్నది. చైనాలో తయారైన సుమారు రూ.50 వేల విలువైన ఈ పటాలను షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, దలైలామా ప్రతినిధితో సమావేశం కావడంపై చైనా గురువారం మండిపడింది. టిబెట్ను చైనాలో భాగంగా గుర్తించాలన్న వాషింగ్టన్ నిబద్ధతను ఉల్లంఘించినట్లుగా ఆరోప�
300 అడుగుల ఎత్తుతో వాయువ్య చైనాలోని దున్హువాంగ్ నగరంపై మంగళవారం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. 100 మీటర్ల ఎత్తుతో ఈ ఇసుక తుఫాను దూసుకొచ్చింది. దీంతో 20 అడుగుల దూరంలో కూడా ఏమున్నాయో కూడా కనిపించనంతగా ఇ�
Xiao Qiumei: వేగంగా సెలెబ్రిటీలుగా ఎదగడం కోసం ఈ మధ్య కొంతమంది ఎంత సాహసమైనా చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ తదితర మాధ్యామాలను అందుకు వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.
Bipin Rawat: మయన్మార్లోకి చైనా చొచ్చుకు వస్తున్నదని, దానిపై భారత్ ఓ కన్నేసి పెట్టాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ సూచించారు.
2047కల్లా సాధ్యం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూలై 24: ఇండియాలో సంపద సృష్టి అట్టడుగు భాగం నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047 కల్లా అమెరికా, చైనాలతో సమాన ధనిక దేశంగా భారత్ ఎదుగుతుందని రిలయన్స్ ఇండస్�
కౌంటర్ టెర్రరిజం దళాల మోహరింపున్యూఢిల్లీ: చైనా దురాక్రమణ యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలకు నియ
పలు ప్రాజెక్టుల సందర్శనబీజింగ్, జూలై 23: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారిగా టిబెట్ను సందర్శించారు. బుధవారం అక్కడి నియంజి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగిన ఆయన.. న్యాంగ్, బ్రహ్మపుత్ర నదులపై చైనా న
ఉయ్ఘర్ ముస్లింలతోపాటు ఇతర మైనారిటీలను హింసించడానికి చైనా ప్రభుత్వం జిన్జియాంగ్ ప్రావిన్స్లో 240 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నప్పటికీ, నిర్బంధ కేంద్రాల సంఖ్యను తగ
బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి లీకైనట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఓసారి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టింది. కానీ
చైనాను ముంచెత్తుతున్న భారీ వర్షాలుబీజింగ్, జూలై 21: చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హెనన్ ప్రావిన్స్లో గత వెయ్యేండ్లలో లేనంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ప్రావిన్స్ రాజధాని జెంగ్జౌల�