అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
బీజింగ్ : గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలు చైనాలో మంగళవారం పట్టాలపైకి ఎక్కింది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని క్వింగ్డో నగరంలో చైనా ఈ రైలును తయ�
చైనాలో భారీ వర్షాలు | చైనాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జౌ నగరం గజగజ వణికిపోతున్నది.
బీజింగ్, జూలై 20: గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలును చైనా మంగళవారం ప్రారంభించింది. మాగ్లెవ్(విద్యుదయస్కాంత శక్తితో నడుస్తుంది) అనే సాంకేతికతతో దీనిని నడుపుతారు. క్విన్డాగోలో ఈ రైలును అందుబాట�
న్యూఢిల్లీ, జూలై 19: భారత సరిహద్దుల్లో వేగంగా బలగాలను మోహరించేందుకు వీలుగా చైనా వాస్తవాధీన రేఖ(పీఎల్ఏ) వెంబడి కస్గర్, హోగన్ మధ్యలో శాక్చే ప్రాంతంలో ఓ ఎయిర్ బేస్ను నిర్మిస్తున్నది. గతేడాది ఇరుదేశాల స�
తూర్పు లడఖ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్జియాంగ్ ప్రావిన్స్లోని షేక్ నగరంలో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం చైనా ఒక వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం.
స్పేస్ రైస్ పండిస్తున్న చైనా | రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో చైనా పంటను పండించబోతున్నది. ఆ ధాన్యాన్ని ‘రైస్ ఆఫ్ హెవెన్' లేదా స్పేస్ రైస్ అంటున్నారు.
న్యూఢిల్లీ: భారత్తో ఉద్రిక్తతల నివారణకు చర్చలే ప్రాధాన్యమన్న చైనా తన వక్ర బుద్ధిని చాటింది. తూర్పు లడఖ్, ఉత్తర సిక్కింలోని నాకు లా సమీపంలో కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తున్నది. భారత్, చైనా సరిహద్దులో
బీజింగ్: టోక్యో ఒలింపిక్స్లో చైనా భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది. మొత్తం 777 మందితో కూడిన బృందంలో 431 మంది అథ్లెట్లు ఉన్నారని చైనా అధికారిక వార్తాసంస్థ జినుహ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో 298 మహిళా అ
బీజింగ్: ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య మాడ్యులర్ స్మాల్ రియాక్టర్ ‘లింగ్లాంగ్ వన్’ నిర్మాణ పనులను చైనా ప్రారంభించింది. హైనాన్ ప్రావిన్స్లోని చాంగ్జియాంగ్ అణువిద్యుత్తు కేంద్రంలో ఈ రియాక్
బీజింగ్ : చైనాలో పిల్లల్ని ఎత్తుకుపోయే ఘటనలు ఎక్కువగా నమోదు అవుతుంటాయి. ఓ తండ్రి తప్పిపోయిన తన కుమారిడి కోసం సుమారు 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. చివరకు 24 ఏళ్ల తర్వాత కుమారుడి ఆచూకీ చి�
భారత సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనాబీజింగ్, జూలై 9: చైనా కొత్త కుతంత్రానికి తెరలేపింది. టిబెట్లో నివసిస్తున్న యువకులను సైన్యంలోకి తీసుకొని శిక్షణనిస్తున్నది. భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్�
బీజింగ్: చైనీస్ ఆర్మీ మరో ఎత్తుగడ వేస్తోంది. ఇండియాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఆపరేషన్ల కోసం టిబెట్ యువతను ఆర్మీలోకి తీసుకొని శిక్షణ ఇస్తోంది. ప్రత్యేకమైన ఆపరేషన్ల కోసం వీళ్లను ఉపయోగించుక
బీజింగ్: ఆస్టరాయిడ్ల నుంచి ఎప్పుడూ భూమికి ముప్పు పొంచే ఉంది. ఈ గ్రహ శకలాలు ఎన్నోసార్లు భూమికి దగ్గరగా వెళ్తుండగా.. కొన్ని చిన్న చిన్నవి భూమిని ఢీకొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో