బీజింగ్: టిబెట్లో తొట్టతొలి బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కు సమీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజధాని లాసా నుంచి నింగిచి వరకు రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేశారు. ఈ �
డాటాబేస్ నుంచి వివరాలు డిలీట్ చేస్తున్న చైనా వుహాన్లో కరోనా కేసుల వివరాలు మాయం అమెరికా వైరాలజిస్టు జెస్సీ బ్లూమ్ పరిశోధనలో వెల్లడి వాషింగ్టన్, జూన్ 24: కరోనా మూలాలను చైనా తుడిచేస్తున్నది. వైరస్ వె�
బీజింగ్ : ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ ‘జే హోటల్’ను చైనాలోని షాంఘైలో ప్రారంభించారు. ఇది ప్రఖ్యాత షాంఘై టవర్లో 120వ అంతస్తులో ఉన్నది. షాంఘై టవర్ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఎత�
బీజింగ్ : ఇప్పటికే సొంతంగా అంతరిక్ష ప రిశోధనా కేంద్రాన్ని నిర్మించుకుంటున్న చైనా 2033 కల్లా అం గారక గ్రహం మీదకు తమ మనుషులను పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. పంపించడమే కాదు వారు అక్కడ పరిశోధనలు చేయడాన�
బీజింగ్: ఇప్పటికే ప్రపంచంలో అగ్రరాజ్యం హోదా కోసం అమెరికాతో పోటీ పడుతున్న చైనా.. అంతరిక్షంలోనూ ఆ దేశాన్ని సవాలు చేస్తోంది. అరుణ గ్రహంపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంతోపాటు అక్కడి వనరులను �
ఢిల్లీ ,జూన్ 23: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ”గ్రీన్ హైడ్రోజన్ ” అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హ�
బీజింగ్, జూన్ 21: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు పుట్టినిల్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి అనుమానాస్పద పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ఆ దేశంలో ఒక అణుశక్తికేంద్రంలో భారీ ఎత�
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ ప్రజాస్వామ్య అనకూల దినపత్రిక యాపిల్ డెయిలీను మూసివేయనున్నారు. అయితే పత్రిక మూసివేత అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఆ పత్రికకు చెందిన సు�
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగా చైనాలో యోగా చేశారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలో జరిపిన యోగా వేడుకల్లో వంద మందికి పైగా చైనా యోగా ప్రేమికులు పాల్గొన్నారు
సంయుక్తంగా నిర్మించనున్న చైనా, రష్యా దక్షిణ ధ్రువంపై 2035నాటికి నిర్మాణం కక్ష్యలోనూ పరిశోధన సదుపాయాలు భాగస్వామ్యం కోసం ప్రపంచదేశాలకు పిలుపు మాస్కో, జూన్ 19: అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు పోటాపో�